రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లు తగ్గేందుకు వీలుందన్న సంకేతాలి చ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్గా పదవీ విరమణ చేస్తున్న శక్తికాంత దాస్.
నానాటికీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. ఆర్థిక రంగంలో పెను మార్పులనే తెస్తున్నది. ముఖ్యంగా విస్తరిస్తున్న డిజిటలైజేషన్, ఆటోమేషన్ ప్రభావం దేశీయ బ్యాంకింగ్ రంగంపై స్పష్టంగా కనిపిస్తున్నది.
వెటరన్ బ్యాంకర్ ఎన్ వాఘల్ మరణించారు. ఆయన వయస్సు 88 ఏండ్లు. ఐసీఐసీఐ బ్యాంక్కు నాయకత్వం వహించిన వాఘల్.. అనారోగ్య సమస్యలతో శనివారం మధ్యాహ్నం మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వాఘల్కు భార్య, కు�
ద్రవ్య విధానాన్ని ముందస్తుగానే సరళతరం చేస్తే ఇప్పటి వరకూ ద్రవ్యోల్బణంపై సాధించిన విజయం వృధా అయిపోతుందని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి రెండోవారంనాటి మాన�
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై తాము ప్రకటించిన చర్యల్ని సమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం బ్యాంక్ డిపాజిట్లు తీసుకోరాదని, కస్ట
త్వరలో ఈ-రుపీ లావాదేవీలను ఆఫ్లైన్లోనూ ఆర్బీఐ అందుబాటులోకి తేనున్నది. దీంతో డిజిటల్ రుపీ వినియోగదారులు ఇంటర్నెట్ సదుపాయం లేనిచోట కూడా తమ లావాదేవీలను కొనసాగించుకునే అవకాశం రానున్నది. ప్రస్తుత సెంట్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సిద్ధమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజుల ఈ సమీక్ష మంగళవారం మొదలవ
మేము ఎవ్వరినీ ఫాలో అవ్వబోమంటున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్. రెగ్యులేషన్స్కు వచ్చేటప్పుడు సొంత నిర్ణయాలే తప్ప, వాళ్లను.. వీళ్లను అనుకరించేది లేదని స్పష్టం చేశారు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. దవాఖానలు, విద్యా సంస్థలకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా చేసే చెల్లింపులకున్న పరిమితిని �
RBI | ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి గరిష్ట స్థాయికి పెరిగిన వడ్డీరేట్లు స్థిరంగా ఎంత కాలం కొనసాగుతాయో చెప్పలేమని, కాలమే సమాధానం చెప్పాలంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక ద్రవ్య విధాన పరపతి సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమయ్యింది. మూడు రోజులపాటు చర్చించిన మీదట అక్టోబర్ 6 శుక్రవారం ఉదయం వ�