యూపీఐ లైట్ ద్వారా ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.500 లకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా, వినియోగదారుల విజ్ఞప్తి మేరకే పెంచినట్టు గవర్నర్ దాస్ స్పష్టం చేశ�
గత ఏడాది మే నెల నుంచి అదేపనిగా వడ్డీ రేట్లను పెంచుతూపోయిన రిజర్వ్బ్యాంక్ 2023 ఏప్రిల్ నెల పాలసీ సమీక్షలో ఎట్టకేలకు పెంపునకు బ్రేక్ వేసింది. ఈ దఫా కూడా కీలక వడ్డీ రేట్లలో మార్పు ఉండకపోవచ్చని అంచనాల నడుమ
న్యూఢిల్లీ, ఆగస్టు 5: ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) ఇండియాలో ఉంటున్న కుటుంబ సభ్యుల తరపున కరెంట్, గ్యాస్, వాటర్ తదితర యుటిలిటీ బిల్లులను, పాఠశాల, కళాశాల ఫీజులను చెల్లించడానికి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ�
రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ఆకస్మిక నిర్ణయాలు తీసుకున్నది. ఈ క్రమంలోనే కంపెనీల కోసం విదేశీ రుణాల పరిమితిని పెంచింది. అలాగే ప్రభుత్వ సెక్యూరిటీలు, క�
ఇన్నాళ్లూ స్మార్ట్ఫోన్ వినియోగదారులకే లభించిన డిజిటల్ లావాదేవీల సేవలు.. సాధారణ మొబైల్ వినియోగదారులకూ అందుబాటులోకి వచ్చాయి. ఫీచర్ ఫోన్ యూజర్లూ తమ మొబైల్ నుంచి డిజిటల్ లావాదేవీలను జరుపవచ్చు. రిజ