ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను అడ్డుకోవాల్సిన కేంద్రమే ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. అడుగడుగునా వత్తాసు పలుకుతున్నది. ప్రాజెక్టు పను�
రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించకపోతే ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించేది లేదని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది.
Rayalaseema Project | కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టవద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే.. ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస�
NGT | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఎన్జీటీ విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్ చేసినట్లు ఎన్జీటీ చెన్నై బెంచ్ ప్రకటించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడంపై మహబూబ్నగర్లో
రాయలసీమ ఎత్తిపోతల పథకం కోర్టు ధిక్కరణ కేసులో ఎన్జీటి చెన్నై బెంచ్లో వాదనలు ముగిశాయి. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటికి ఉందని వాదించిన పిటిషనర్ తరపు న్యాయవాది.
National Green tribunal | ఏపీ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) సంచలన వ్యాఖ్యలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన ఏపీ అధికారులను జైలుకు పంపొచ్చా అంటూ వ్యాఖ్యానించింది.
పంప్హౌస్, 10 లిఫ్ట్ పైప్లైన్లు పూర్తి 8.8 కిలోమీటర్ల అప్రోచ్ చానల్ తవ్వకం డెలివరీ సిస్టర్న్లు, కాలువలు తవ్వేసింది మిగిలింది కాంక్రీట్ పనులు మాత్రమే అందుకోసమూ ఏర్పాట్లు పూర్తి గ్రీన్ ట్రిబ్యునల్�
బేసిన్ అవతలికి జలాలను తరలించడం అక్రమం: మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ తన ప్రాజెక�
సీమ ఎత్తిపోతలపై తప్పుడు నివేదికలు హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల కోసం ఏపీ సర్కారు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీని కూడా తప్పుదారి పట్టించింది. బుధవారం వర్చువల్ పద్ధత�
తెలంగాణ ప్రభుత్వం ఆలోచన హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఏపీలో అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎలాంటి అనుమతుల్లేని ఈ ప్రాజెక