ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు రవితేజ (Ravi Teja). ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇపుడు మరో క్రేజ్ అప్డేట్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
మాస్ మహారాజా రవితేజ చేస్తున్న కొత్త చిత్రాల్లో ఒకటి రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty). కొత్త డైరెక్టర్ శరత్ మండవ (Sarath mandava) దర్శకత్వం వహిస్తున్నాడు.
టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ (Sudheer Varma) డైరెక్టర్ చేస్తున్న రావణాసుర (Ravanasura). యాక్షన్ జోనర్లో తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. 70, 80వ దశకాల్లో పోలీసులను, ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్గా ఈ సినిమా తెరకెకుతున్నది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట�
రామారావు ప్రభుత్వ ఉద్యోగి. విధి నిర్వహణలో అలసత్వాన్ని ఏ మాత్రం సహించడు. న్యాయం కోసం ధిక్కార స్వరం వినిపించే అతని జీవితంలో ఎదురైన అనూహ్య సంఘటనలు, వాటిని అధిగమించి లక్ష్యాన్ని సాధించిన తీరు ఏమిటో తెలుసుకో
విష్ణు విశాల్ (Vishnu Vishal) హీరోగా తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం మట్టి కుస్తీ. హోం బ్యానర్ ఆర్టీ టీమ్ వర్స్ (RT Teamworks)పై రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సీనియర్ కథానాయిక కేథరిన్ మంచి ఫామ్లో ఉంది. ప్రస్తుతం తెలుగులో భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ టాలీవుడ్లో మరో బంపరాఫర్ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళిత�
బయోగ్రాఫికల్ డ్రామా (biographical dramas)ల్లో నటించేందుకు ఇటీవల కాలంలో చాలా మంది ముందుకొస్తున్నారు. కొత్తదనంతో కూడిన కథలను చేసేందుకు రెడీగా ఉన్న హీరోల్లో ఒకడు రవితేజ.
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈ నెల 2న హైదరాబాద్లో ప్రారంభంకానుంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్