Rashmika Mandanna | సినీరంగంలో నటీమణులకు గుర్తింపు రావడానికి చాలా సమయమే పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్ను సంపాదించుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథా�
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలను దాటింది. పుష్ప చిత్రంతో బాలీవుడ్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు.పుష్ప చిత్రం థియేట్రికల్గానే కాదు.. టెలివిజన్లోను రికార్డు సృష్టించింద�
'బాహుబలి' సినిమా తర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్లో జెండా పాతిన సినిమా 'పుష్ప'. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గ
'బాహుబలి' చిత్రం తర్వాత ఆ స్థాయిలో పరభాషలో ఆకట్టుకున్న చిత్రం 'పుష్ప'. ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే ఈ చిత్రం హిందీలో 100కోట్ల కలెక్షన్లను రాబట్టి బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యంలో ముంచె
తలపతి విజయ్ ప్రస్తుతం 'బీస్ట్' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. 'డాక్టర్' ఫేం నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చ
ప్రస్తుతం యువ హీరో శర్వానంద్ను వరుసగా ఫ్లాప్లు వెంటబడుతున్నాయి. ఈయన నటించిన గత ఐదు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పరాజయలయ్యాయి. దీంతో ప్రస్తుతం ఈయన ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
Aadavallu meeku joharlu | యువ హీరో శర్వానంద్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ‘చిత్ర లహరి’ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీల�