కన్నడ కస్తూరి రష్మిక మంధాన ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరిగా మారింది. ఛలో, గీతా గోవిందం చిత్రాలతో ప్రేక్షకులకి దగ్గరైన ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా సినిమాలతో పాటు హిందీ , తమిళ సిని
కన్నడ సోయగం రష్మిక మందన్న వరుస చిత్రీకరణలతో తీరికలేకుండా గడుపుతోంది. ఇటీవలే బాలీవుడ్లో ‘గుడ్బై’ సినిమా షూటింగ్ను పూర్తిచేసుకొని హైదరాబాద్లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయక
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ సొగసరి రష్మిక మంధన మంగళవారం ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన హాస్యచతురత, వ్యంగ్యం కలబోసి సమాధానాలి�
ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాలలోను నటిస్తుంది. రీసెం�
ఛలో, గీతా గోవిందం చిత్రాలతో ఫుల్ ఫేమస్ అయిన రష్మిక ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ఈ అమ్మడికి వరుసగా హిందీ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా సరసన స్
ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక మంధాన. ఈ అమ్మడి కెరీర్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతూ పోతుంది. పాన్ ఇండియా సిన�
విజయ్ దేవరకొండతో ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది కన్నడ భామ రష్మిక మందన్నా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక నెటిజన్లతో ముచ్చటించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు రికార్డులు కొత్త కాదు. ఆయన సినిమాలే కాదు పాటలు, పోస్టర్స్, ట్రైలర్స్, టీజర్స్ గతంలో పలు రికార్డ్స్ సృష్టించాయి. తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూ�
పూజాహెగ్డే, రష్మిక మందన్నా..దక్షిణాదిన టాప్ హీరోయిన్లు గా కొనసాగుతూ ఫుల్ జోష్ మీదున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టుల్లో మెరువబోతున్నారు.
వంశీ పైడిపల్లి | స్టేజ్ పై ఉన్న ఈయనను ఎంతో ఆప్యాయంగా వంశీ అన్న అంటూ రష్మిక మందన పిలిచింది. అంతే కాదు మహర్షి సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో పార్టీ కావాలి అంటూ అడిగింది.