కన్నడ భామ రష్మిక మందన్న వరుస విజయాలతో తారాపథంలో దూసుకుపోతున్నది. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ, యానిమల్, ఛావా చిత్రాలు ఆమెకు దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీని తెచ్చిపెట్టాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కంచె గచ్చిబౌలి అటవీ భూముల్లో వేలం పేరిట రేవంత్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై సినీ ప్రముఖుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా �
Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన సినిమా ప్రమోషన్స్లో బిజీగా గడుపుతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సికందర్ (Sikandar) ఒకటి.
వృత్తివిషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తాడని, సమయపాలన అస్సలు ఉండదని, వ్యాయామానికి మాత్రమే ఎక్కువ సమయం కేటాయిస్తారని బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ఖాన్పై గతకొంతకాలంగా ముంబయి మీడియాలో వార్తలొస్తున�
సినిమాల ఎంపికలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటానని, ఎవరి సూచనలు..సలహాలు పాటించనని చెప్పింది అగ్ర నాయిక రష్మిక మందన్న. కర్ణాటకలో ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన కూర్గ్ ప్రాంతం నుంచి వచ్చిన ఈ సొగసరి సమకాలీన భారతీయ
అగ్ర కథానాయిక రష్మిక మందన్న పట్టిందల్లా బంగారమవుతున్నది. ఇటీవలకాలంలో ఈ కన్నడ కస్తూరి నటించిన సినిమాలన్నీ ఐదొందల కోట్ల వసూళ్ల మైలురాయిని దాటడం విశేషం. యానిమల్, పుష్ప-2, ఛావా చిత్రాలు బాక్సాఫీస్ రికార్డ�
Rashmika Mandanna| ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ రష్మిక. అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ
సల్మాన్ఖాన్, రష్మిక మందన్న జంటగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘సికందర్' చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ముంబయిలో ఇటీవలే ట్రైలర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సల్మాన్ఖాన�
ప్రస్తుతం బాలీవుడ్లో రష్మిక ప్రభ ఓ స్థాయిలో వెలిగిపోతున్నది. ‘యానిమల్'తో యువతరానికి కలల రాణిగా మారిన రష్మిక.. ఆలిండియా రికార్డులు కొల్లగొట్టిన ‘పుష్ప2’తో స్టార్ హీరోయిన్గా అవరించింది. ఇక ‘ఛావా’తో నట
Pushpa 2 The Rule | అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa The Rule). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించింది.