సినీ హీరో విజయ్దేవరకొండ తన వి వాహ రిసెప్షన్ను సోమవారం నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మెన్పేట గ్రామంలో ఘనంగా నిర్వహించనున్నారు. నూతన దంపతులు తమ గ్రామ ప్రజల ఆశీర్వాదాలు పొందేందు కు ప్రత్యేక
అగ్ర తారలు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెండ్లి వేడుక దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
Virosh | రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకల అనంతరం నూతన వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో అభిమానులు, మీడియా ప్ర�
Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన సహనటి రష్మిక మందన్నాను ఫిబ్రవరి 26న గ్రాండ్గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒ�
అగ్ర తారలు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న మరికొన్ని గంటల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వీరి పెళ్లిఘట్టానికి అభిమానుల సూచనతో ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్' అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. రాజస్థా
విరోష్..ఇప్పుడీ పేరు సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీకి అభిమానులు ప్రేమగా విరోష్ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం సూపర్ఫామ్లో ఉంది. ముఖ్యంగా హిందీలో గత ఏడాది ఛావా, థామా వంటి భారీ హిట్స్తో రేసులో దూసుకుపోయింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో షాహిద్కపూర్తో కలిసి ‘కాక్టెయిల్-2’ చిత�
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పీరియాడిక్ చిత్రానికి ‘రణబాలి’ అనే శక్తివంతమైన టైటిల్ను ఖరారు చేశారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది
తన సినీ కెరీర్లో గత ఏడాది ఎంతో ప్రత్యేకమని, విభిన్న భాషల్లో పనిచేయడం వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం దక్కిందని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న.
ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కథానాయికగా తన లక్ష్యమని, భాషాపరమైన హద్దులు లేకుండా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటున్నానని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. గతేడాది ఈ భామ ఖాతాలో ఛావా, థామా, ది గర్ల
Rashmika Mandanna, | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుని పెళ్లి పీటలెక్కబోతున్నారని, 2026 ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరుగుతుందంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే దీనిపై అధికారిక�