శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరం, భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి. ఆ సంగీత సామ్రాజ్ఞి జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మక బయోపిక్ రానున్నదని మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గౌత�
సాంఘిక మాధ్యమం అనేది పరిశ్రమలో చాలామందికి వ్యసనంగా, ఇంకా చెప్పాలంటే శాపంగా మారిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా అన్నారు. సోషల్ మీడియాలో నెగెటివిటీ గురించి మాట్లాడుతూ ఆమె పై రీతిగా స్పందించారు.
MS Subbalakshmi | ప్రముఖ లెజెండరీ క్లాసికల్ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి (MS Subbalakshmi) బయోపిక్కు సంబంధించి కన్నడ సోయగం రష్మిక మందన్నా పేరు తెరపైకి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయింది. అయితే ఇంతకీ ఎవరు ఎంఎస్ సుబ్బలక్ష్మ
19వ శతాబ్దంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథా�
అగ్ర హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. రష్మిక మందన్న క�
సంసిద్ధంగా ఉన్నవారినే అదృష్టం వరిస్తుందంటారు. ఈ మాటలు అగ్ర కథానాయిక రష్మిక మందన్న విషయంలో నిజమనిపిస్తాయి. కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’తో (2016) సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ కూర్గ్ సొగసరి పదేళ్ల ప్రస్�
రష్మిక మందన్న ప్రస్తుతం ముంబైలో బిజీబిజీగా ఉన్నారు. షాహిద్ కపూర్, కృతిసనన్లతో కలిసి ఆమె నటించిన ‘కాక్టెయిల్ 2’ చిత్రం జూన్ 19న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా గడుపుతున్నద
బాలీవుడ్ సెన్సేషన్ కృతి సనన్ ఇప్పుడు తన తదుపరి చిత్రం కాక్ టెయిల్ 2 ప్రమోషన్లలో బిజీగా ఉంది. షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి ఆమె నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల జరిగ�
పాత్ర కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడని నటీనటుల్లో తానూ ఉంటానని రుజువు చేసుకున్నది తెలంగాణ కోడలుపిల్ల రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ అందాలభామ ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసింద
దేశంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పానిండియా చిత్రాల్లో అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ ఒకటి. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఈ పానిండియా చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Mysaa | తాను పోషించే పాత్ర కోసం ఎంతటి సవాళ్లైనా స్వీకరించే కథానాయికల్లో రష్మిక మందన్న ముందుంటారు. మరోసారి ఆమె తన నటనపై ఉన్న అంకితభావాన్ని నిరూపిస్తూ వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘మైసా’ చిత్
ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ షూటింగ్లో బిజీగా ఉంది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. కేరళలో జరుగుతున్న తాజా షెడ్యూల్లో పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుండగా త్వరలో రష్మిక మందన్న ఓ గ్లోబ
Rashmika | కన్నడ బ్యూటీగా సినీ ప్రయాణం ప్రారంభించిన రష్మిక మందన్న, ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందింది. అనంతరం ‘గీతా గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హిట్ చిత్�