Rare surgery | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ ఆసుపత్రిలో మూడు రోజుల మగ శిశువుకు అరుదైన లేపరోటమి కోలస్టమి శస్త్ర చికిత్స ను విజయవంతంగా పూర్తి చేశారు.
ఉపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న రోగికి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మనిచ్చారు నిమ్స్ వైద్యులు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం కచ్చాపూర్కు చెందిన రాచకొండ శివప్రసాద్ రావు కొ�
దేశ రాజధానిలోని ప్రముఖ వైద్యశాలలో ఓ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. 70 ఏండ్ల వృద్ధుడి పిత్తాశయం(గాల్బ్లాడర్) నుంచి 8,125 రాళ్లు బయటకు తీశారు. తమ బృందం సుమారు గంట పాటు శ్రమించి ఈ సర్జరీ చేసిందని గురుగ్రామ
Medcover Hospital | నగరంలోని మెడికవర్ దవాఖానలో ఉన్న ఆధునిక వైద్య సౌకర్యాలు, నిపుణుల సహకారంతో రెండు అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ డి.శిరీష్ భరద్వాజ్ తెలిపారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు కొండాపూర్ కిమ్స్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి కాపాడారు. మియాపూర్కు చెందిన 35 ఏళ్ల మహిళకు గొంతు వద్ద థైరాయిడ్ వాపు కారణంగా.. గుండెను, ఊపిరితిత్తులను, ప్రధా�
Pranaam Hospital | ప్రణామ్ హాస్పిటల్స్ వైద్య బృందం మరో అరుదైన ఘనత సాధించింది. మధ్య వయస్సు మహిళకు 8.5 కిలోల భారీ అండాశయ ట్యూమర్ను విజయవంతంగా తొలగించింది.
ఉస్మానియా వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తొలిసారిగా ఓ వ్యక్తికి పేగు మార్పిడి చేశారు. 40 ఏండ్ల ఓ వ్యక్తి షార్ట్గట్ సిండ్రోమ్ అనే పేగు సమస్యతో బాధపడుతూ ఉస్మానియాలో చేరాడు
జననేంద్రియ అట్రేసియా వ్యాధితో బాధపడుతున్న పసికందుకు మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను గురువారం సీనియర్ పీడియాట్రిక్ స
Rare Surgery | అమోర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ అమోర్ కేన్సర్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. కుడివైపు ఎదభాగం లోపలకు నొక్కుకుపోయిన భాదపడుతున్న ఓ యువకుడికి 9 గంటలపాటు కష్టపడి విజయవంత�
కరీంనగర్ జనరల్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. పైసా ఖర్చు లేకుండా రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల విలువైన ఆపరేషన్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన బ�
గుండె జబ్బులకు మెరుగైన వైద్యం అందించడంలో ఉత్తర తెలంగాణలోనే పేరొందిన కరీంనగర్లోని అపోలో రీచ్ హాస్పిటల్ మరో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఒకేసారి గుండె, మెదడు శస్త్రచికిత్స చేసి ర
ప్రాణాపాయస్థితిలో హైదరాబాద్కు వచ్చిన జాంబియా దేశానికి చెందిన నర్సుకు కిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఆదివారం కిమ్స్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస�
పుట్టిన 12 గంటలకే గుండె, ఊపిరితిత్తుల్లో సమస్యలు వచ్చిన శిశువుకు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు కిమ్స్ వైద్యులు. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన దంపతులకు మగ శిశువు జన్మించాడు.
మెదడు, మూత్రపిండాలతో సహా ముఖ్యమైన అవయవాలకు రక్తాన్ని సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న ధమని లోపలి భాగంలో ఏర్పడిన లోపాన్ని సరిదిద్దేందుకు బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేశ�
వేములవాడ దవాఖానలో అరుదైన శస్త్రచికిత్స ప్రభుత్వ వైద్యశాలల్లో ఆధునిక సదుపాయాలు పేదలకు మరింత మెరుగైన సేవలు రూపాయి ఖర్చు లేకుండా కీలక ఆపరేషన్లు ఇటీవల కరీంనగర్లో ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు తాజాగా వేముల