Nara Lokesh | స్త్రీ శక్తి పథకం గొప్ప విజయం సాధించిందని నారా లోకేశ్ తెలిపారు. Rapido భాగస్వా్మ్యంతో మహిళలు ఈవీ బైక్ డ్రైవర్లుగా మారి ఉపాధి పొందుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.
యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు వినియోగించుకునే ప్రయాణికుల జేబుకు చిల్లు పడనుంది. రద్దీ సమయాల్లో కనీస చార్జీపై రెండింతలు పెంచుకునేందుకు ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్లకు కేంద్ర రోడ్డు రవాణా మ�
Bike taxi | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ (Bike taxi) సేవలు బంద్ అయ్యాయి. ఇటీవల కర్ణాటక హైకోర్టు (Karnataka High court) ఇచ్చిన ఆదేశాల మేరకు ఉబర్ (Uber), ఓలా (Ola), ర్యాపిడో (Rapido) సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలను నిలిపివేశాయి.
ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి రైడ్ హెయిలింగ్ కంపెనీల యాప్లపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) దర్యాప్తు చేస్తున్నదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. సత్వర సేవల కోసం ముందుగానే టిప్ను చ�
ర్యాపిడో.. తెలంగాణ వ్యాప్తంగా తన సేవలను విస్తరించింది. ఇప్పటికే పలు నగరాల్లో రైడింగ్ సేవలను అందిస్తున్న సంస్థ..తాజాగా మరో 11 పట్టణాలకు ఈ సేవలను విస్తరించింది.
రాపిడో, ఓలా, ఉబర్ ట్యాక్సీ సంస్థల సేవలను రద్దు చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ర్ట అధ్యక్షుడు కంచర్ల జమాలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం పట్టణంలో ఆటో డ్రైవర్లతో క�
మెట్రో విస్తరణలో కీలక నిర్ణయం ఉంటుందని, పలు ప్రాంతాలకు విస్తరించే యోచనలో ప్రభుత్వం ధృఢ నిశ్చయంతో ఉన్నదని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి అన్నారు. ఇప్పటికే ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులు మొదలైనట్లు �
రైడ్ సేవల సంస్థ ర్యాపిడో..ఇండోఫాస్ట్తో జట్టుకట్టింది. ఈవీలతో రవాణా సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో పియాజియోకు చెందిన 10 వేల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, ఈ-సిటీ మ్యాక్స్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది.
ర్యాపిడో తమకు సరైన గిట్టుబాటు ధర కల్పించకుండా కమీషన్ల రూపంలో అన్యాయం చేస్తున్నదని ట్యాక్సీ డ్రైవర్లు మంగళవారం మాదాపూర్లోని ర్యాపిడో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వంద మంది డ్రైవర్లు ఒక్కసారిగా కార్�
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది. దాన్ని ఓటర్లు తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఇదే నినాదంతో పోలింగ్ రోజు మే 13న ఓటర్లకు ఆన్లైన్ ట్యాక్సీ సేవల సంస్థ ర్యాపిడో ఉచిత రవాణా సేవలను అందిస్తున్నది.
ఉబర్ సృష్టికర్త అమెరికన్. ఓలా ఆవిష్కర్త ఉత్తరాది. కానీ, ర్యాపిడోను స్థాపించిన ముగ్గురు యువకులలో ఇద్దరు అచ్చమైన తెలుగువాళ్లు. ఆ ప్రకారంగా ఇది తెలుగు బండి. బైక్ ట్యాక్సీతో ఆరంభమైన సేవలు క్యాబ్ వరకూ విస�
నగర ప్రజలకు సురక్షితమైన, నమ్మదగిన రవాణా సదుపాయాన్ని అందిస్తూ.. ప్రయాణికులను సమయానికి గమ్యస్థానాలకు చేర్చడంలో ర్యాపిడో కీలకపాత్ర పోషిస్తున్నదని ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన పవన్ గుంటుపల్లి అన్నారు.