Elderly woman raped | 85 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి జరిగింది(Elderly woman raped). నిందితుడు ఆమెను కొట్టడంతోపాటు బ్లేడ్తో పెదవులు కోశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.
Woman Met On Flight | ఒక వ్యక్తికి విమానంలో మహిళ పరిచయమైంది (Woman Met On Flight) . గోవా టూర్కు వెళ్లిన అతడు ఆ తర్వాత ఆమెను హోటల్కు పిలిచాడు. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక�
‘భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం...’ ఈ ప్రతిజ్ఞ దేశంలోని ప్రతీ పౌరుడూ ఏండ్ల తరబడి నిత్యం పఠించిన
Manipur Horror | హింసాత్మక సంఘటనలు, అల్లర్లతో అట్టుడుగుతున్న మణిపూర్లో జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కార్లు వాషింగ్ చేసే ఇద్దరు మహిళలపై ఒక గుంపు దాడి చేసింది. వారిపై సామూహిక లైంగిక ద�
కిడ్నాపైన తన కూతుళ్లు ఎక్కడున్నారో అంటూ వెతుక్కుంటూ వెళ్లిన ఆ తల్లికి.. బిడ్డలిద్దరూ విగతజీవులుగా, చెట్టుకు వేలాడుతూ కనిపించారు. ఆ దృశ్యం చూడగానే ఆమె గుండె ముక్కలైంది. నా బిడ్డల్ని ఏం చేశారు? ఎందుకు చంపేశ
బెంగళూరు: ఒక పోలీస్ అధికారి తన సవతి కూతుళ్లపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భార్య చెల్లెలిని గర్భవతిని చేశాడు. దీంతో భర్త తీరుపై విసుగు చెందిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి నేరాలపై సీబీఐతో దర్యాప్�
ముంబై: రచయిత్రిపై వ్యాపారవేత్త స్టార్ హోటల్లో లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పవద్దంటూ ‘డీ-గ్యాంగ్’ పేరుతో ఆమెను బెదిరించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. జూహు ప్రాంతంలో
పక్కింట్లో ఏవో అరుపులు వస్తుండడంతో అక్కడికి వెళ్లిచూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. వెంటనే అతను పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు తాళం పగలగొట్టి లొపలికి వెళ్లి చూసేసరికి ఒక షాకింగ్ సీన�
లక్నో: కదులుతున్న కారులో ఒక యువతిపై యువకుడు అత్యాచారం చేశాడు. ఉత్తరప్రదేశ్లోని మధురలో ఈ ఘటన జరిగింది. 21 ఏండ్ల యువతికి హర్యానాకు చెందిన తేజ్వీర్తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. నమ్మకం కలగడంతో మంగళవ
ముంబై: బాలల దినోత్సవం వేళ ఒక బాలికపై జరిగిన దారుణ అఘాయిత్యం వెలుగుచూసింది. గత ఆరు నెలలుగా ఒక పోలీస్తోసహా 400 మంది ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో
జైపూర్: సైదాబాద్లోని సింగరేణి కాలనీలో జరిగిన దారుణ ఘటన రాజస్థాన్లో రిపీట్ అయ్యింది. పొరుగున్న ఉండే 20 ఏండ్ల వ్యక్తి ఏండేండ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన స్�