ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ విలువైనదని, ప్రతి పౌరుడు ఓటు హకును వినియోగించుకొని దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు.
Rani Kumudini | రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆమెను ఎన్నికల కమిషనర్గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.