జిల్లాకు 13 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం ఇప్పటివరకు వచ్చిన పుస్తకాలు 4.32 లక్షలు జులై మొదటి వారంలోగా విద్యార్థులకు పంపిణీ ఈ విద్యా సంవత్సరం నుంచి మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి రెండు పార్ట
శిక్షణ ఇచ్చి, ఉద్యోగం కల్పిస్తూ.. మినీ కాల్సెంటర్లు నిర్వహిస్తున్న ముఠాలు జామ్తారా టూ సూరత్ 13 మందిని విచారిస్తున్న సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు ఎస్బీఐ యూనో కస్టమర్లే లక్ష్యంగా సైబర్మోసాలు సిటీ�
గతంలో వాన, ఎండల్లో కూరగాయల విక్రయం ప్రస్తుతం సకల వసతులతో వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం హర్షం వ్యక్తం చేస్తున్న వ్యాపారులు, వినియోగదారులు కొడంగల్, జూన్ 22 : పట్టణంలో ప్రతి బుధవారం సంత కొనసాగు�
పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం పూలు, పండ్ల మొక్కలతో కళకళ సాయంత్రం ప్రకృతి వనంలో సేదతీరుతున్న ప్రజలు మంచాల, జూన్ 22 : తీరొక్క మొక్కలతో రూపుదిద్దుకున్న పల్లెప్రకృతి వనాలు.. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించ
సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి కడ్తాల్లో పర్యటించిన పలు జిల్లాల సర్పంచ్లు కడ్తాల్, జూన్ 22 : ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి సాధిస్త�
మహిళల కోసం షీటీంలు, భరోసా కేంద్రాలు హోంమంత్రి మహమూద్అలీ పెద్దఅంబర్పేట, జూన్ 22 : రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తున్నదని హోంమంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్మెట్లో రామోజీ ఫౌండేష�
3 వేల ఎకరాల పత్తి పంట నష్టానికి చెక్ ముగ్గురిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్వోటీ రూ.80 లక్షల విలువ చేసే 3 టన్నుల నకిలీ విత్తనాలు స్వాధీనం కర్ణాటక నుంచి మంచిర్యాలకు సరఫరా సిటీబ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగా�
వికారాబాద్ జిల్లాలోనూ ఎస్వీఈపీ ప్రోగ్రామ్ మహిళలకు రుణాలిచ్చి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సాహం డీపీఆర్ తయారీలో సెర్ప్ అధికారులు బిజీ గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికంగా ఎదుగడంతోపాటు పారిశ్రామికవేత్
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆసనాలు వేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : యోగా గురువులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవా�
తాండూరు, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం తాండూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఉల్లాసంగా… ఉత్సాహంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యోగా డే కా�
వర్ధంతి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో నివాళి జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రజాప్రతినిధులు అన్నారు. మంగళవారం ప్రొఫెసర
రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు చేర్చేందుకు అనుమతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుకు అవకాశం ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో వచ్చిన దరఖాస్తులు 83,139 అందులో 3,346 దరఖాస�
జిల్లాకు 22 వైద్యశాలలు మంజూరు పలు బస్తీ దవాఖానలకు భవనాల గుర్తింపు పెండింగ్లో ఉన్నవాటిని వెంటనే పూర్తి చేయాలి ఔట్ పేషెంట్ సేవలతోపాటు మందులు, టీకాలు ఉచితం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి