జార్ఖండ్లోని చాటర్కు చెందిన అనితా కుమారి (27) అనే మహిళ రిమ్స్లోని ప్రసూతి, గైనకాలజీ విభాగంలో ఐదుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పలు షాకింగ్ విషయాలు తెలిశాయి. పోలీస్ అధికారిగా నమ్మించిన అస్లాం, పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. తన మతాన్ని దాచి పేరు మార్చుకుని హిందూ బాలిక, గిరిజన యువతులతో సహా ఏడుగుర�
Ranchi | జార్ఖండ్లోని రాంచీలో భారీ దొంగతనం జరిగింది. నగరానికి చెందిన ఓ కుటుంబం తమ కూమార్తె వివాహాన్ని ఘనంగా జరిపిస్తున్నారు. వివాహ వేదికైన ఫంక్షన్ హాల్కు ఒక్కొక్కరు చేరుకుంటున్నారు.
Jharkhand | జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో ఘోరం జరిగింది. టోంటో ఏరియాలోని రెగ్రహటూ గ్రామ సమీపంలో ఐఈడీ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న
jharkhand | ఓ పసికందు పుట్టిన రెండు రోజులకే కడుపు నొప్పితో విలవిలలాడిపోయింది. కడుపంతా వాపు రావడంతో తీవ్రంగా ఆయాస పడింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆ పసిపాపను ఆస్పత్రికి
IT Raids | జార్ఖండ్లోని సంకీర్ణ సర్కార్ను అస్థిరపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జాతీయ దర్యాప్తు సంస్థలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షాల నేతల
ప్రతిపక్ష ప్రభుత్వాలను అస్థిర పర్చడానికి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నదని ఎన్ని ఆరోపణలు వచ్చినా బీజేపీ మాత్రం తన పంథాను వీడటం లేదు. అక్రమ మైనింగ్ కేసు పేరుతో జార్ఖండ్లోని హేమంత్
తలపండిన న్యాయమూర్తులు సైతం న్యాయాన్యాయాలు తేల్చడానికి బుర్ర బద్దలు కొట్టుకొనే వ్యవహారాలపై సైతం మీడియా సంస్థలు అక్రమ కోర్టులు నిర్వహిస్తున్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరొందిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ. అతని సారధ్యంలో భారత జట్టు ఎన్నో మరపురాని విజయాలు అందుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ కూడా గెలుచుకుంది. ధ