Jharkhand | జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున రైలు పట్టాలపై బాంబు పేలుడు సంభవించింది. దీంతో గర్వా రోడ్డు - బర్కానా మధ్య వస్తున్న ఓ రైలు పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న పో�
RIMS doctor: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్కు దాదాపు రెండు సంవత్సరాలపాటు ట్రీట్మెంట్ చేసిన వైద్యుడు ఉమేశ్ ప్రసాద్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు.
కోవిడ్ రోగుల నుంచి ఎవరికి తోచిన విధంగా వారు దోచుకుంటున్నారు. రెమ్ డిసెవర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ల కొరతను అడ్డుపెట్టుకొని బ్లాక్ లో మార్కెట్లో వేలల్లో అమ్ముతున్నారు. మానవత్వం చూపించాల్సి ఇలాంటి సమయం�