ముస్లింలు ఈ నెలలో తమ ఉపవాసాన్ని ఖర్జూరం పండు తినడంతో ముగిస్తుంటారు. ముఖ్యంగా సాధారణమైన పండ్లకు భిన్నంగా నలుపు రంగులో ఉండే అజ్వా డేట్స్ను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి సౌదీ అరేబియాలోని మదీనా ప్రాంతంలో విరి�
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియా�
Ramadan | రంజాన్ వసంతం చివరి దశకు చేరుకుంది! ఈ పవిత్ర నెల ఎడబాటును తలుచుకుంటూ ‘అల్ విదా మాహె రంజాన్' అంటూ వీడ్కోలు గీతాలు పాడుకుంటున్నారు. అల్లాహ్ కారుణ్యాలను, కానుకలను మోసుకొచ్చిన ఈ నెల కొద్ది రోజుల్లో తరల
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజులుగా ఉపవాసాలు ఉన్న ముస్లింలు నేడు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. సామరస్య భావాలకు, సమున్నత జీవన విధానానికి ప్రతీకగా, పరస్పర ప్రేమ, శాంతి, సహనాన్ని ప్రబో
Telangana | రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం సందర్భంగా రాష్ట్ర సంక్షేమ, మైనార్టీ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతుందని పేర్కొన్నారు.
Minister Koppula | ముస్లింల సంక్షేమంపై ప్రత్యేక దష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు అండగా నిలుస్తున్నట్లుగానే మైనార్టీ వర్గాల సంక్షేమానికీ ప్రాధాన్యం ఇస్తున్నది. ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపి�
Ramzan | ముస్లిములకు పవిత్రమైన రంజాన్ పండుగలో ప్రార్థనలు, వారు చేసే ఉపవాసదీక్షలతో రాష్ట్రంలో శాంతి, సామరస్యం వెల్లివిరియాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish Reddy) ఆకాంక్షించారు.
ముస్లిం ప్రపంచానికి, ముఖ్యంగా తెలంగాణ ముస్లింలకు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత రెండేళ్లతో పోల్చితే ఈ రంజాన్లో ఎలాంటి కరోనా ఆటంకాలు లేవని, షరతులు విధిం�