Indigo Crisis | ఇటీవల ఇండిగో సంక్షోభం సమయంలో విమాన చార్జీలు విపరీతంగా పెరిగాయి. దాంతో కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దిగి టికెట్ల ధరలపై పరిమితిని విధించింది. తాజాగా విమాన చార్జీల నియంత్రణపై కేంద్రం కీలక ప్రకటన చేసిం�
దేశవ్యాప్తంగా కుదిపేసిన ఇండిగో సంక్షోభంపై వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విమానాలు రద్దయ�
Irumudi | భారత పౌరవిమానయాన శాఖ (Indian civil aviation ministry) అయ్యప్ప భక్తుల (Ayyappa devotees) కు శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Kasibugga Incident | ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆదివారం పరిహారాన్ని అందజేసింది.
Bhogapuram Airport | భోగాపురం ఎయిర్పోర్టుపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శుభవార్త తెలిపారు. 2026 జూన్లో ఇక్కడి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఏఏఐబీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై అప్పుడే ఏమీ చెప్పలేమని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రమాదంపై ఇప్పుడే తుది నిర్ణయానికి రావొద్దని ప్రజలకు సూచించారు.
KA Paul | అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పౌరవిమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్
గుజరాత్ అహ్మాదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎయిర్సేఫ్టీపై శనివారం నాడు ఆయన ఉన్నతాధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. అనంతర�
విమాన ప్రమాద బాధితులకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందించేందుకు డీజీసీఏ, ఏఏఐ, ఎయిరిండియా, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికార బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయు�
Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
Plane Crash | గుజరాత్ విమాన ప్రమాదం (Plane Crash)పై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), కేంద్ర హోం మంత్రి అమిత్షా (Amit Shah)తో ఫోన్లో మాట్లాడారు.
వరంగల్లోని మామునూరులో నూతన విమానాశ్రయాన్ని నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర పౌర, విమానయాన శాఖ మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని సేక�
Union Minister | విమానాల్లో బాంబులు పెట్టామని బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని , కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.