Secunderabad | సికింద్రాబాద్ సింధీ కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. దొంగతనానికి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ను నార్త్ జోన్ పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. ముంబై మీదుగా నేపాల్ పారిపోయేందు�
fire under control | సికింద్రాబాద్ పరిధి రాంగోపాల్పేటలోని ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో ఇవాళ ఉదయం భారీగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది ఎట్టకేలకు మంటలను
Chain snatching | రాజధాని హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోయారు. గంటల వ్యవధిలోనే దుండగులు ఆరు చోట్ల స్నాచింగ్కు పాల్పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్, నాచారం, ఉస్మానియా
హైదరాబాద్ : సికింద్రాబాద్ రాంగోపాల్పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. నల్లగుట్ట జే బ్లాక్లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత�
Tequila pub | రాంగోపాల్పేట్లో ఉన్న తకీల పబ్పై (Tequila pub) టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ నిర్వహిస్తుండటంతో దానిని సీజ్ చేశారు.
బేగంపేట్ : ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. సోమవారం రాంగోపాల్పేట్ డివిజన్లో వివిధ ప్రాంతాల్లో ఆయన స్థాని
బేగంపేట్ : వైద్య చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పేదలు ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సూచించారు. రాంగోపాల్పేట్ డివిజన్ ఓల్డ్ గాస్మండి బస్తీ�
బేగంపేట్ : సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని రహదారులను అభివృద్ధి చేస్తున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. శుక్రవారం రాంగోపాల్పేట్, బేగంపేట్ డివిజన్లను కలిపే వెంగళ్రావ
బేగంపేట్ : పేదింటి ఆడపడుచుల పెండ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా అండగ నిలిచారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. గురువారం మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గంల�
బేగంపేట్ : అభివృద్థి కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగ నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రాంగోపాల్పేట్ డివిజన్కు చెందిన బీజేపీ పార్టీ కార్యకర్�
బేగంపేట్ : సనత్నగర్ నియోజకవర్గం రాంగోపాల్పేట్ డివిజన్లోని గైదిన్బాగ్లో పునర్నిర్మించిన శ్రీ రేణక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి విగ్రహా ప్రతిష్టాపన గావించారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీన�