Ramdev Baba | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రక్తతలు కొనసాగుతున్న వేళ యోగా గురు (Yoga Guru) బాబా రాందేవ్ (Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అంతర్గత ఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ తనంతట తానే విచ్ఛ
Baba Ramdev | ప్రజలను తప్పుదోవ పట్టించే వైద్య వాణిజ్య ప్రకటనలు జారీ చేసిన కేసులో పతంజలి ఆయుర్వేద్కు చెందిన రాందేవ్, ఆచార్య బాలకృష్ణలకు కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో వారం రోజుల్లోగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని పతంజలి వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, బాలకృష్ణలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
కోర్టు ధిక్కారణపై క్షమాపణలు చెబుతూ పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వారి క్షమాపణలను అంగీకరించబోమని, చర్యలకు సిద్ధంగా ఉ�
పతంజలి యోగ్పీఠ్ 29వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం గురుకుల్ లైబ్రరీని భారత రక్షణ శాఖ మంత్రి చంబాపూర్లో ప్రారంభించనున్నట్లు స్వామి రాందేవ్బాబా తెలిపారు. యోగపీఠ్ మహర్శి దయానంద స�
Ramdev Baba | అక్టోబర్ 5న పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని యోగా గురువు రామ్దేవ్ బాబా (Ramdev Baba) ను రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. ఆయన అరెస్ట్ పై ఇచ్చిన స్టేను అక్టోబర్ 16 వరకు పొడిగించింది.
Ramdev Baba | ప్రముఖ యోగాగురువు బాబా రాందేవ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన.. యోగా గురువుపై
Ramdev Baba : యోగా గురు రామ్దేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. కరోనా మహమ్మారి సమయంలో అల్లోపతికి వ్యతిరేకంగా రామ్దేవ్ బాబా తప్పుడు సమాచారాన్ని ...
న్యూఢిల్లీ : అల్లోపతి వైద్యంతో పాటు అల్లోపతి డాక్టర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్ బాబాకు ఢిల్ల హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్ 10లోగా నోటీసులకు బదులివ్వాల�
రూ.700 కోట్ల పెట్టుబడులు ఆయిల్పామ్ రంగంలో పెడతామన్న బాబా రాందేవ్ హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పతంజలి గ్రూప్ త్వరలో భారీ పెట్టుబడులు పెట్టనున్నది. గ్రూప్నకు చెందిన రుచి సోయా సంస్థ ద్వ�
న్యూఢిల్లీ: అలోపతి వైద్యం వల్ల లక్షల మంది చనిపోయినట్లు ఇటీవల యోగా గురు బాబా రామ్దేవ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణల నేపథ్యంలో బాబా రామ్దేవ్పై పలు రాష్ట్రాల్లో అనేక కేసులు నమో�
న్యూఢిల్లీ: యోగా గురు రామ్దేవ్ బాబా వ్యాఖ్యలపై కోర్టుకెక్కిన డాక్టర్ల అసోసియేషన్పై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ దావాలు వేసే బదులు మీ విలువైన సమయాన్ని కరోనాకు మందు కనిపెట్టడా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డాక్టర్లు మంగళవారం బ్లాక్ డేని పాటిస్తున్నారు. యోగా గురు రామ్దేవ్ బాబా వ్యాఖ్యలకు నిరసనగా డాక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆధునిక వైద్య చికిత్సలు తెలివి లేనివన�