అల్లోపతితోనే కరోనా పూర్తి నివారణ పెద్ద అబద్ధం|
అల్లోపతి వైద్యంతోనే కరోనా పూర్తిగా నయమవుతున్నదన్న వాదన ప్రపంచంలోకెల్లా అతిపెద్ద అబద్ధం అని...
ఐఎంఏను ఉద్దేశించి రాందేవ్ వ్యాఖ్యలు డెహ్రాడూన్, మే 27: యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేయాలంటున్నవారిని ఉద్దేశించి.. వాళ్ల అయ్య కూడా తనను అరెస్టు చేయలేడని అన�
న్యూఢిల్లీ : ఆధునిక వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఐఎంఏ పరువునష్టం దావా వేయడం, ఆయనపై దేశద్రోహం కింద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడంతో మాటల యుద్ధం ముదిరింది. యోగా గురు రాందేవ్ పై క�
న్యూఢిల్లీ: రాందేవ్ బాబా పతంజలి ఆయుర్వేద కంపెనీ పాడి విభాగం ఇంచార్జీగా పనిచేస్తున్న సునీల్ బన్సల్ (57) కరోనాతో కన్నుమూశారు. అయితే ఆయన తీసుకున్న అల్లోపతి చికిత్సతో తమకు సంబంధం లేదని కంపెనీ పేర్కొనడం విశేషం
అల్లోపతిపై వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్టు వెల్లడి తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని ఆరోపణ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కోరిన కాసేపటికే క్షమాపణ న్యూఢిల్లీ, మే 23: అల్లోపతిని ‘పిచ్చి సైన్స్’ అంటూ యోగా