లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తీసేసి తీరని ద్రోహం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్నాయక్ ఆరోపించారు. లంబాడీలను ఎస్టీ క్యాటగిరీ ను�
ఎన్నికల సందర్భంగా చేవేళ్ల డిక్లరేషన్లో భాగంగా గిరిజనులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభు త్వం తక్షణమే అమలుచేయాలని లంబాడీ హకుల పోరాట సమితి(ఎల్హెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్నాయక్ డిమాండ్ �
ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆదివారం పరామర్శించారు. నాలుగు రోజుల కిందట రాంబల్నాయక్ తండ్రి గోప్యానాయక్(80) మృతి చెందిన విషయాన్ని తెలుసు�
గిరిజన యువతకు ఇప్పటికే మంజూరైన ట్రైకార్ రుణాలు రూ.219 కోట్లను వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మాసబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్ను సోమవారం ముట్టడించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లంబాడీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబాల్ నాయక్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఆయన మీడి�
లంబాడీల భాష ‘గోర్ బోలి’ని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చి, అధికారికంగా ప్రకటించాలని లంబాడీల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్ డిమాండ్ చేశారు.
Harish Rao | ప్రజా పాలన పేరుమీద నయా రజాకార్ల రాజ్యం మళ్లీ వచ్చిందని.. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ చూపిస్తున్న జులుం చూస్తే స్పష్టంగా అర్థం అవుతున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్ష�
లగచర్ల ఘటన అనంతరం బాధితుల పరామర్శకు వెళ్తున్న మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణను పోలీసులు అడ్డుకున్నా ఆ పార్టీ నేతలు స్పందించకపోవడం దేనికి నిదర్శనమని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రా�
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు లంబాడీలను వేధిస్తున్నదని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్నాయక్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఫార్మా కంపెనీల పేరుతో సీఎం సొంత నియోజకవర్గంలోని రైతులు, ప�