చండీగఢ్: మూడు ఇతిహాసాలపై ప్రత్యేక పరిశోధన కేంద్రాన్ని పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఈ విషయం తెలిపారు. మూడు ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం, శ్రీమద్ భగవద్గీతపై ప్
రామాయణ గాథ ఆధారంగా నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన, నిమిత్ మల్హోత్రా ఓ పాన్ ఇండియన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ పౌరాణిక చిత్రంలో రావణుడిగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటించన