రణబీర్కపూర్ రాముడి పాత్రలో నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘రామాయణ’ భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న చిత్రంగా రికార్డు సృష్టించనుంది. మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెర�
రామాయణం.. వాల్మీకి రాస్తుంటే జరిగిందా?.. లేక జరుగుతున్న రామాయణాన్ని చూస్తూ వాల్మీకి రాశాడా? అనేది అంతుపట్టని ప్రశ్నలు. ఆయన ఎలా రాసినా.. ఎప్పుడు రాసినా.. ఇప్పటికీ రామాయణ మహాకావ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమ�
రణబీర్కపూర్ రాముడి పాత్రలో నితేష్ తివారి దర్శకత్వంలో పౌరాణిక ఇతిహాసం ‘రామాయణ’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సాయిపల్లవి సీత పాత్రలో నటించనుంది. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముంబయిలో వేస
Yash | నితేశ్ తివారీ దర్శకత్వంలో మాగ్నమ్ ఓపస్ రామాయణ (Ramayana) తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ లార్డ్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. యశ్ (Yash) రావణుడిగా కనిపించబోతున్నట్టు ఇ�
రణబీర్కపూర్ రాముడి పాత్రలో నితేష్ కుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ చిత్రం ఇటీవలే ముంబయిలో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అయోధ్య సె�
Ramayan Movie | ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపించే అద్భుతమైన దృశ్య కావ్యం రామాయణం. ఈ ఇతిహాస కథతో ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాలు, సీరియల్స్ వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది ప్రభాస్ కూడా ఆదిపురుష్ అంటూ �
Sai pallavi | దక్షిణాది కథానాయికల్లో సాయిపల్లవి పంథాయే వేరు. కథాంశాల ఎంపికలో కొత్తదనానికి, ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంది. సాయిపల్లవి ఓ సినిమాకు ఒప్పుకుందంటే అందులో ఏదో కొత్తదనం ఉందని ప్రేక్షకులు భావిస్తారు. దక�
Ramayana | యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రామాయణం. భారతీయ ఇతిహాసం ఆధారంగా రానున్న ఈ సినిమాకు దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తుండగ�
DMK MP Raja | తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఏ రాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఎన్నడూ ఒక దేశం కాదని, అది ఒక ఉపఖండం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. మరోవైపు జ�
Rakul Preet Singh | దర్శకుడు నితీశ్ తివారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’లో కీలక పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైందని బీటౌన్ సమాచారం. రణ్బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్, సన్నీ దేవోల్, లారా దత్త ఇప్పటికే ఈ చిత్
Ramayana On Ladies Hands | ప్రఖ్యాత హెన్నా కళాకారిణి నిమిషా పరేఖ్ తన వంతుగా రాముడ్ని తరించేందుకు చొరవ చూపింది. సూరత్లోని 51 మంది మహిళల చేతులపై మెహందీని ఉపయోగించి రామాయణంలోని ముఖ్య సంఘటనలను చిత్రీకరించింది.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలా గ్రామం.. నూటొక్క ఆలయాలకు ప్రసిద్ధి. పక్కనే పరమ పావనమైన గోదావరి ప్రవహిస్తూ ఉత్తర మలుపు తిరగడంతో గ్రామానికి విశిష్టత ఏర్పడింది. రామాయణం రచించిన మహర్షి వాల్మీకి ఈ ప్ర�