నెల రోజుల క్రితం రామంతాపూర్లో కృష్ణాష్టమి సందర్భంగా విద్యుత్ షాక్కు గురై ఐదుగురు మృతి చెందారు.. ఈ ఘటనతో నగరంలో కేబుల్ వైర్లను ఇష్టానుసారంగా కట్ చేసి సామాన్య ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది.
‘తల్లిదండ్రుల మధ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాల్సిన తొమ్మిదేండ్ల కొడుకు కన్న తండ్రి చితికి నిప్పు పెట్టే దయనీయ పరిస్థితి ఏర్పడింది. కేక్ కట్ చేయాల్సిన రోజున తలకొరివి పెట్టడం ఆ బాలుడి జీవితంలో ఎప�
ప్రజాపాలనలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒకేసారి ఐదుగురు మరణిస్తే కనీసం వారి కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు ఒక్క మంత్రికి కూడా తీరిక లేకుండా పోయిందంటూ రామంతాపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పండుగల వేళ హైదరాబాద్లో (Hyderabad) వరుసగా విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల్లో మూడు కరెంట్ షాక్తో (Electric Shock) ఎనిమిది మంది మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్�
రామంతాపూర్లో (Ramanthapur) శ్రీకృష్ణాష్టమి వేడుల ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి రామంతాపూర్లోని గోకులేనగర్లో ఆదివారం రాత్రి రథయాత్ర నిర్వహించారు.
రామంతాపూర్ గోకులేనగర్లో శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కంరెటు షాకుకు గురై ఐదుగురు యువకులు మృతిచెందడం తనను తీవ్రం�
హైదరాబాద్లోని రామంతాపూర్లో (Ramanthapur) దారుణం చోటుచేసుకున్నది. ఐదేండ్ల బాలుడిపై లైంగికదాడి చేసి, హత్య చేశాడో వ్యక్తి. ఛత్తీస్గఢ్కు చెందిన దంపతులు రామంతాపూర్లో నివాసం ఉంటున్నారు.
భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాంనగర్ లోని బహదూర్పురాలో నివాసముండే మంగమ్మ, బాబురావుల కుమారుడు సంతోష్ (36)కు రామంతాపూర్కు చెందిన శారదతో మే
రామంతాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్లో నెలకొన్న సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) హామీ ఇచ్చారు. సైనిక్పురిలోని ఎమ్మెల్యే నివాసంలో ప్రగ�
MLA Bandari Lakshma Reddy | తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు ఇవాళ రామంతపూర్ ఇందిరానగర్లో 85 లక్ష రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానిక�