కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘి స్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనడానికి గురువారం రాత్రి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్లో జరిగి న ఘటనే ఇందుకు సజీవ స�
ముస్లింలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. రంజాన్ పండుగ సందర్భంగా కనీసం తోఫాలు కూడా ఇవ్వరా..? అని ప్రశ్నించారు.
నెల రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు గురువారం రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ‘ఈద్ ఉల్ ఫితర్'ను పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈద్గా, మసీద్ల �
నెలరోజుల పాటు పవిత్రంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు నెలవంక కనిపించడంతో గురువారం ప్రత్యేక ప్రార్థనలతో రంజాన్ వే డుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో క లిసి ఈద్గాల వద్దకు చేరుకొని ప్రార్థ
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా గురువారం రంజాన్ పండుగను ముస్లింలు ఘంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో పేద, ధనిక తేడా లేకుండా ముస్లింలందరూ నూతన వస్ర్తాలు ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో మసీదులో ప్రత్యేక ప్రార
“శరీరాన్ని కాదు పాపాన్ని శుష్కింపజేసుకోవాలి.. ఆహారాన్నే కాదు అపసవ్య ధోరణులనూ ఆపేయాలి.. మనసును చెడు ఆలోచనలకు దూరంగా ఉంచాలి.. అదే ఉపవాసం.. అలాంటి ప్రార్థనే దైవ సమ్మతం..” ఇదే రంజాన్ ఇచ్చే సందేశం.
రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లింలు నెలరోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేశారు. బుధవారం నెలవంక దర్శనంతో గురువారం ఈద్ ఉల్ ఫిత్ జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేకంగా �
ముస్లింలకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రంజాన్(ఈదుల్ ఫితర్) శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం సాయంత్రంతో 30 రోజుల పాటు కొనసాగించిన కఠోర ఉపవాస దీక్షలు విరమించి, గురువారం పండుగ జరుపుక�
ముస్లింలకు అత్యంత ప్రీతిపాత్రమైనది రంజాన్ మాసం. ముస్లింలు 30 రోజులుగా చేస్తున్న ఉపవాస దీక్షలు బుధవారంతో ముగిశాయి. రంజాన్ మాసం బుధవారం ముగియగా, షవ్వాల్ మాసంలోని మొద టి రోజున జరుపుకునే పండుగ ఈద్-ఉల్-ఫి
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ రానే వచ్చిం ది. బుధవారం సాయంత్రం నెలవంక తొంగి చూడగా.. గురువారం ఈద్ ఉల్ ఫితర్ను జరుపుకొనేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. పండుగ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ము స్లింల ప�
ఈద్ ఉల్ ఫీతర్ (రంజాన్) సందర్భంగా గురువారం ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ట్యాంక్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రె
రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని షాహెదుల్ల దర్గాలో మండల కో ఆప్షన్ సభ్యుడు మజహర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్�
రంజాన్ సమీపిస్తున్న వేళ నగరంలో సందడి నెలకొంది. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలకు ఆఖరి శుక్రవారం కావడంతో వరంగల్లోని మండిబజార్ ప్రధాన రహదారి, మసీదులు కిక్కిరిశాయి.
అల్లాహ్ సంతోషం కోసం, చిత్తశుద్ధితో వ్యయం చేసే వారి ధనాన్ని మెట్ట ప్రదేశంలోని తోటతో పోల్చుతుంది ఖురాన్. సమృద్ధిగా వర్షం కురిస్తే ఆ తోట రెట్టింపు పంటను ఇస్తుంది.