ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయమే కొత్త దుస్తులు ధరించి ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు పండుగ స�
మహబూబ్నగర్ జిల్లాలో రంజాన్ పండుగను పురస్కరించుకొని బందోబస్తు ఏర్పాట్లను మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి పర్యవేక్షించారు. ఆదివారం ఎస్పీ తన కార్యాలయంలోని చాంబర్లో జిల్లా పోలీసు అధికారులతో టెలికాన�
కఠిన ఉపవాసం జీవన విధాన మార్పునకు దో హద పడుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అ న్నారు. రంజాన్ సందర్భంగా శనివారం సాయంత్రం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఇఫ్తా ర్ విందు ఏ�
ఉగాది, రంజాన్ పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని రాచకొండ కమిషనర్ ప్రజలకు సూచించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జోనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ శనివారం నిర్వహించారు.
ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకన కేంద్రాలకు సెలవులపై స్పష్టత కొరవడింది. ఇంతకు సెలవులిస్తారా ? లేదా? అన్నది సందిగ్ధత నెలకొన్నది. ఈ నెల 30న ఉగాది కాగా, ఆ వెంటే (ఈ నెల 31న లేదా ఏప్రిల్
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సర్వమతాలకు ప్రాధాన్యం ఇచ్చారని, పండుగలకు కానుకలు అందజేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రంజాన్ పండుగను పురస్క�
రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ముస్లింలు ఎంతో నిష్టతో నెలంతా దీక్షలు చేస్తారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం ఖిల్లా మసీద్లో ఆదివారం జరిగిన ఇఫ్తార్ విందులో పువ్వాడ పాల్గొని ముస్లిం�
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోఫాలు ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. రంజాన్ సమయంలో మసీదుల సుందరీకరణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కో మసీదుక�
పేదలు కూడా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు విలువైన రంజాన్ కిట్లను జవాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన�
ఒకరి తప్పును పెద్దమనసు చేసుకుని క్షమించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు! అలాగని అసంభవం, అసాధ్యం అంతకన్నా కాదు! తమ మిత్రులతో స్నేహం చెడిందంటే నెలల తరబడి మాట్లాడరు. ఒక్కోసారి సంవత్సరాల తరబడి ముఖాలు చూసుకోరు.
రంజాన్ నెలలో దుకాణాలు 24 గంటలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మార్చి 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దుకాణాలు నిరంతరం తెరిచి ఉంచుకోవచ్చని స్పష్టంచేసింది.
కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘి స్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనడానికి గురువారం రాత్రి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్లో జరిగి న ఘటనే ఇందుకు సజీవ స�
ముస్లింలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. రంజాన్ పండుగ సందర్భంగా కనీసం తోఫాలు కూడా ఇవ్వరా..? అని ప్రశ్నించారు.