ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సోమవారం రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలతో ఈద్గాలు, మసీదులు కిటకిటలాడాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శ�
‘ఈద్-ఉల్-ఫితర్'ను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా నెలపాటు కొనసాగిన ఉపవాస దీక్షలను ఆదివారం సాయంత్రం ముగించారు. సోమవారం ఉదయమే కొత్త బట్టలు ధరించి, ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొని స�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీలు స్వర్ణయుగాన్ని అనుభవించారు. నాడు వారి జీవితాల్లో వెలుగులు విరజిల్లగా ప్రస్తుత సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస�
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సోమవారం ఈద్-ఉల్-ఫితర్ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేయగా, ఆదివారం సాయంత్రం ముగిశాయి.
అల్లా ఆశీస్సులతో సమాజంలో శాంతి సామరస్యాలు, ఐక్యత, సోదర భావం పెంపొందాలని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాదీ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఈద్గాలో రంజాన్ పర్వదినం సందర్భంగా సామూహిక ప్�
నల్లగొండ జిల్లా మత సామరస్యానికి పెట్టింది పేరని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రం మునుగోడు రోడ్డులో
Ramadan | హైదరాబాద్ నగరంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్లోని మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బడా మసీదు వద్ద జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు గజ్జెల ఆనంద్ పాల్గ
Ramadan | రంజాన్ పండుగ సంబురాలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం రామాయంపేట పట్టణంతోపాటు మండలంలోని అక్కన్నపేట, కాట్రియాల, లక్ష్మాపూర్, డి దర్మారం, వెంకటాపూర్ తదితర గ్రామాలలో కులమతాలకు అతీతంగా హ�
రైతుభరోసా పంపిణీకి ప్రభుత్వం పెట్టుకున్న డెడ్లైన్ సోమవారంతో ముగియనున్నది. దీంతో ప్రభుత్వం ఈసారైనా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా? లేక మళ్లీ మాట తప్పుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవర
ముస్లింలు పవిత్రంగా జరుపుకొనే పండుగల్లో రంజాన్ అత్యంత పవిత్రమైనది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ నెల రంజాన్ మాసం ముగిసి ఆకాశంలో నెలవంక దర్శనమివ్వగానే షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది. షవ్వాల్ మొదటి
తెలంగాణ పల్లెలు తిరిగి పునర్జీవం పొందడానికి కారకుడు, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణను దేశానిక�
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని లేమామిడి గ్రామానికి చెందిన టి.బాలోజీ నివాసంలో మంగళవారం సాయంత్రం మైనార్టీలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. దివంగత టి. నారంజీ జ్ఞాపకార్ధం ఆయన కుమారులు ఏర్పాటు చ�
పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే కఠిన ఉపవాస దీక్షలు ఫలించాలని. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.