Akhilesh Yadav | ఉత్తప్రదేశ్లోని అయోధ్య నగరంలో నూతనంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 22న ఆలయంలో నెలకొల్పబోయే శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ నె�
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రూ.11 కోట్లు విరాళం ప్రకటించింది. శివసేన పార్టీ నాయకులు శనివారం శ్రీరామ్మందిర్ తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత�
Mallikarjun Kharge: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వానం అందిందని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. ఈడీ, ఐటీ లాంటి శాఖలను బీజేపీ దు�
Ayodhya | ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి అయోధ్య సిద్ధమవుతున్నది. ప్రస్తుతం సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ పనులు తుది దశకు చేరాయి. ఈ క్రమంలో రామమందిరానికి సంబంధించిన కొత్త చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీ�
Valmiki Airport : అయోధ్యలో వాల్మీకి ఎయిర్పోర్టు ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఇవాళ ఆ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. తొలి ఫ్లయిట్ ఢిల్లీ నుంచి అయోధ్యకు బయలుదేరింది. జనవరి 22వ తేదీన రామాలయాన్ని ఓపెన్ చేయ�
Prime Minister Modi : అయోధ్యలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. 15 కిలోమీటర్ల దూరం ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ధరమ్పథ్ నుంచి అయోధ్య రైల్వే స్టేషన్ వరకు ఆయన ర్యాలీ చేశారు.
Sonia Gandhi: అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ ఈవెంట్కు సోనియా గాంధీ వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ద్రువీకరించాయి. జనవరి 22వ తేదీన అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్ట జరగనున్న విష�
Big bell | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్య నగరంలో అత్యద్భుతంగా నిర్మించిన రామ మందిరంలో భారీ కంచు గంటను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 613 కిలోల బరువున్న ఈ పేద్ద కంచు గంటను రామేశ్వరానికి చెందిన భక్తురాలు, లీగల్ రైట్స�
Mamata Banerjee | ఉత్తరప్రదేశ్ (UP) లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. అయితే ఈ కార్యక్రమాన్ని తృణమూల్ కాం�
Ayodhya | అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిథులను ఆహ్వానిస్తున్నారు. అయితే, అయోధ్య రామ మందిరం ఉద్యమంలో కీలక�