Opposition MPs Protest | అయోధ్యలోని రామమందిర విరాళాల చోరీపై ప్రతిపక్ష ఎంపీలు సోమవారం కూడా నిరసన కొనసాగించారు. రామ మందిరం విరాళాల చోరీతో పాటు విద్యార్థి నిరసనకారులపై పోలీసుల బలప్రయోగంపై పార్లమెంట్ ప్రాంగణంలోని మకర ద�
Rahul Gandhi : అయోధ్యలోని రామ మందిరంలో విరాళాలకు సంబంధించి అక్రమాలు, అవకతవకలపై తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ అంశంపై విచార�
నాగార్జునసాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ, స్వాతంత్య్ర భారతంలో నీటి ప్రాజెక్టులు ఆధునిక ఆలయాలు అని నెహ్రూ అన్నటువంటి మాటలు ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతున్నాయి.
అయోధ్య రామాలయంలో కానుకల చోరీ జరిగిందన్న విషయం నేపాల్లోని జనక్పూర్ భక్తులను కలవర పెట్టింది. జనక్పూర్ను సీతాదేవి జన్మస్థలంగా, శ్రీరాముని అత్తవారి ఇల్లుగా భావిస్తారు. అక్కడి జానకీ ఆలయ మహంత్ రోషన్ �
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రాల రాజీనామాలను ఆమోదించినట్టు ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. సోమవారం జరిగిన ట్రస్ట్ �
Ayodhya : అయోధ్య రామాలయానికి సంబంధించిన విరాళాల మాయం కేసు విచారణ కొనసాగుతోంది. తవ్వుతున్న కొద్దీ ఇందులోని అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాము అందించిన రూ.5 కోట్ల విలువైన బంగారం తాపడం కలిగిన రామచరి
Ayodhya Ram Temple: అయోధ్య కేసులో నిందితుడు అనుకల్ప్ మిశ్రా ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తి ఇటీవల అయోధ్యలో 65 లక్షల ఖరీదైన ఇళ్లు కొన్నాడు. ఇంకా తన స్వంత ఊరిలో ఓ ఫార్మౌజ్ నిర్మించుకున్
Ayodhya Ram Temple: అయోధ్య రామాలయానికి విరాళంగా వచ్చిన సుమారు రూ.7.5 కోట్లు అదృశ్యమయ్యాయి. ఆ కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అరెస్టు జరిగింది. నిందితులపై క్రిమి
Ram Temple : అయోధ్య రామమందిరంలో విరాళాలకు సంబంధించి అవకతవకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారించేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ విచారణకు సంబంధించిన ప్రాథమిక నివేదికను సిట్.. యూపీ సీ�
Fire accident | అయోధ్య (Ayodhya) లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శుక్రవారం శ్రీరామ నవమి (Sri Ram Navami) సందర్భంగా ఏర్పాటు చేసిన మహా యజ్ఞశాలలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరయూ నది (Sarayu river) తీరంలోని జమ్తారా ఘాట�
ఏటా శ్రీరామనవమికి ముందు నిర్వహించే తొలి వేడుక భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం వైభవోపేతంగా ఆరంభమైంది. ప్రతీ జంటకు ఆదర్శంగా నిలిచే కల్యాణ రాముడి వివాహ మహోత్సవ పనుల్లో భాగంగా మహిళలు సంప్రదాయబ�