Ram Temple | అయోధ్య రామ మందిరం వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది తుపాకీ కాల్పుల్లో మరణించాడు. అతడిపై ఎవరైనా కాల్పులు జరిపారా? ప్రమాదవశాత్తు గన్ పేలిందా? లేదా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అన్నద�
Ram Mandhir | భారతీయ జనతా పార్టీని ఈ ఎన్నికల్లో అయోధ్య రామయ్య కరుణించలేదు. దశాబ్దాలుగా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామనే నినాదంతో ఎన్నికలకు వెళ్తూ రాజకీయంగా ఎదిగింది బీజేపీ. అయితే, ఇప్పుడు రామమందిర నిర్మాణ�
Mallikarjun Kharge | ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. భారత కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరంపై బుల్డోజర్ నడుపుతారన్న మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల క
ఈ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే అయోధ్యలోని రామమందిరాన్ని శుద్ధిచేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. రామమందిర నిర్మాణంలో ప్రధాని మోదీ ప్రొటోకాల్ను పాటించలే
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా అయోధ్య రామాలయాన్ని బుధవారం దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజారులు, పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆమె రాముని విగ్రహం ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న వ�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల ఆలయంలో సోమవారం హోలీ పర్వదినం రోజు డోలోత్సవం కార్యక్రమాన్ని అర్చకులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారికి తిరువారాధన, తిరుకల్యాణ మహోత�
Ayodhya's Ram Temple | ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని బాల రాముడ్ని నెల రోజుల్లో సుమారు 60 లక్షల మంది భక్తులు దర్శించారు. అలాగే రూ.25 కోట్ల వరకు విరాళాలు, 25 కేజీల బంగారు, వెండి ఆభరణాలను సమర్పించారు.
Haryana Assembly: అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రశంసిస్తూ ఇవాళ హర్యానా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానాన్ని సీఎం మనోహనల్ లాల్ ఖట్టార్ ప్రవేశపెట్టారు. జేజేపీతో పాటు కాంగ్రెస్ పా�
చరిత్రకు ప్రతిబింబం ‘ఖిల్లా రామాలయం’..చక్కని కళాత్మక శిల్పాలు, శతాబ్దాల కిందటి కళాచాతుర్యానికి, చరిత్రకు ప్రతిబింబంగా నిలుస్తున్నది. 16వ శతాబ్దంలో డిచ్పల్లి గ్రామానికి 50అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై ఈ రా�
Ayodhyas Ram temple : అయోధ్యలో రామాలయాన్ని శుక్రవారం నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం ఓ గంట పాటు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 12.30 నిమషాల నుంచి 1.30 వరకు రామ్లల్లా దర్శనం ఉండదని ఆలయ పూజారి ఆచార్య సత్యేంద్ర దాస�
Ayodhya Ram temple: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ఇవాళ కుటుంబ సమేతంగా అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు. తల్లితండ్రులు, భార్యతో కలిసి కొత్తగా కొలువైన రామ్లల్లాను దర్శించుకు�