Ram Mohan Naidu | గత నెల అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద (Air India plane crash) ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి (Civil Aviation minister) కింజరపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు.
Air India Crash : ఎయిరిండియా విమాన ప్రమాదంపై విదేశీ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) ఖండించారు. పైలట్ పొరపాటు వల్లే ఘోర ప్రమాదం అంటూ వార్తలు ప్రచురించడాన్ని మంత�
Ram Mohan Naidu | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash)పై అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి (Civil Aviation Minister) రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) అన్నారు.
Kashmir Terror Attack | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో లోయను వీడుతున్నారు. దీంతో శ్రీనగర్ ఎయిర్పోర్ట్కు ఒక్కసారిగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో విమాన ఛార్జ�
హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడును ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని జక్రాన్పల్�
Chandra Babu | ఏపీలో పర్యాటక, ఆలయాల సందర్శనకు గాను నూతనంగా ప్రారంభించిన సీ ప్లేన్ను(Sea Plane) ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు లాంఛనంగా ప్రారంభించారు.
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఇతర నేతలపై కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు బాధ్యతగా ఉండాల్సిందిపోయి.. ఫేక్ ప్రచారం చేస్తూ వైసీపీ రాజకీయాలు చ
Microsoft outage | మైక్రోసాఫ్ట్ విండోస్ (Microsoft windows) ఆపరేటింగ్ సిస్టమ్ క్రాష్ కావడంతో శుక్రవారం స్తంభించిపోయిన ఎయిర్లైన్ సిస్టమ్స్ (Airline systems) ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి (Civil aviation minist
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1 వద్ద పైకప్పు కుప్పకూలింది. శుక్రవారం తెల్లవారు జామున 5 - 5.30 గంటల మధ్య ఒక్కసారిగా పైకప్పు, ఇనుప పిల్లర్లు కూలిపోయాయి.
Lok Sabha | 18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ 3.0 కేబినెట్కు పాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు మం�
18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం స్వీకారం చేయిస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రమ�