Vasant Panchami | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు భక్తులు పోటెత్తారు. నేడు వసంత పంచమిని (Vasant Panchami) పురస్కరించుకొని రామ మందిరాన్ని (Ram temple) సందర్శన కోసం భక్తులు తరలివస్తున్నారు.
Ram Mandir | అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో రామ్లల్లాను ప్రతిష్టాపన చేసి ఏడాది కావొస్తోంది. ఈ సందర్భంగా అయోధ్యలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు.
Ram Temple : అయోధ్యలోని ప్రసిద్ధ రామ మందిరం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. హిందువులకు ఆరాధ్యుడైన రాముడి ప్రతి రూపాన్ని చూసేందుకు జనం బారులు తీరుతున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం, భారత జట్టు మాజీ
Arun Yogiraj | అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్కు చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి అమెరికా సందర్శన కోసం దరఖాస్తు చేసిన వీసాను ఆ దేశం నిరాకరి
ఈ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే అయోధ్యలోని రామమందిరాన్ని శుద్ధిచేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అన్నారు. రామమందిర నిర్మాణంలో ప్రధాని మోదీ ప్రొటోకాల్ను పాటించలే
Surya Tilak | శ్రీరామ నవమి రోజు అయోధ్య రామ మందిరంలో (Shri Ram Janmabhoomi Temple) అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని బాలరాముడి నుదుటన సూర్య కిరణాలు తిలకంగా (Surya Tilak) ప్రసరించాయి. ఈ అపురూప దృశ్యాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi
Surya Tilak | శ్రీరామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామ నవమి (Ram Navami ) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరికాసేపట్లో అక్కడ అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాముడి నుదుటన సూర్య కిరణాలు (Surya Tilak) ప్రసరించనున్నాయి.
Ram Navami | అయోధ్యలో శ్రీరామ నవమి (Ram Navami ) వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఉదయం 3.30 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో స్వామివారిని మేల్కొలిపారు. మంగళహారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
Ayodhya | శ్రీరామనవమికి అయోధ్య నగరం ముస్తాబవుతున్నది. 500 సంవత్సరాల తర్వాత వేడుకలు
జరుగుతుండడంతో ఘనంగా నిర్వహించేందుకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నది. అయితే, శ్రీరామనవమి ఉత్సవం రోజున �
Ram Navami | శ్రీరామ నవమి (Ram Navami) వేడుకలకు రామజన్మభూమి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది (Ayodhya Ram Mandir). బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలి శ్రీరామ నవమి కావడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
అయోధ్యలో కొలువు దీరిన బాలరాముడి చిత్రాలతో కూడిన వెండి నాణేలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ముంబై బులియన్ మార్కెట్ త్వరలో వీటిని విడుదల చేయనుంది. ఇవి ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్లోనూ లభ్యం కానున్నా�