Shri Ram Janmabhoomi Mandir: అయోధ్య రాముడి దర్శనం కోసం రోజూ లక్షన్నర మంది వస్తున్నట్లు శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర తెలిపింది. ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో ఆ ట్రస్టు ఈ విషయాన్ని వెల్లడించింది. ఉదయం 6.30 నిమిషాల
Ram Lalla Idol | రామ మందిరంలోని గర్భ గుడిలో ప్రతిష్టాపన కోసం మరో రెండు రామ్ లల్లా విగ్రహాలు కూడా పోటీపడ్డాయి. మరో నల్లరాతి బాల రాముడి విగ్రహాన్ని శిల్పి గణేష్ భట్ చెక్కారు.
Ayodhya | అయోధ్యలో కొలువుదీరిన రామ్లల్లా విగ్రహాన్ని ‘బాలక్ రామ్’గా పిలువనున్నారు. బాల రాముడి విగ్రహానికి 22న ప్రాణ ప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఐదేళ్ల బాలుడిగా రాముడు దర్శనమిస్తున్న నేపథ్యంలో ‘బ
అయోధ్యలో రామయ్య (Ram Lalla) దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం మధ్యాహ్నం బాలరాముడు భవ్య మందిరంలో కొలువైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి సాధారణ భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు.
PM Modi : మా ప్రయత్నంలో.. మా త్యాగంలో.. మా తపస్సులో ఏదైనా లోపం ఉంటే.. ప్రభు శ్రీరాముడు తమను క్షమించాలని ప్రధాని మోదీ కోరారు. ఇన్ని శతాబ్ధాల నుంచి ఆలయాన్ని నిర్మించకపోవడంలో ఏదో లోపం జరిగిందన్నా�
Ram Lalla | 500 ఏండ్ల కల నెరవేరింది. యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదరుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు.
యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఆ రోజు రానేవచ్చింది. 500 ఏండ్ల కల మరికొన్ని గంటల్లో సాకారం కానున్నది. సోమవారం మధ్యాహ్నం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రామ జన్మభూమి అయోధ్యలో (Ayodhya) బాల రాముడి (
Ayodhya | అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22న మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని నలుగురు న్యాయ విద్యార్థులు బాంబే హైకోర్టు సవాల్ చేశారు.
అయోధ్య రామ మందిరం (Ayodhya) రాములోరి ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే బాలరాముడు గర్భగుడిలో కొలువుదీరాడు. బాల రామునికి (Ram Lalla) సంబంధించిన ఫొటోలను ఆయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. దీంతో యావత్