Rakesh Reddy | జూబ్లీహిల్స్ ఫలితంతో ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. సాంకేతికంగా కాంగ్రెస్ గెలిచినా.. నైతికంగా బీఆర్ఎస్సే గెలిచిందని ఆయన స్పష్టం చేశారు.
Rakesh Reddy | ఆయనో గొప్ప క్రీడాకారుడు.. కానీ క్రీడా మంత్రిగా అనర్హుడు అని మంత్రి అజారుద్దీన్కు కేటాయించిన శాఖను ఉద్దేశించి బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆయన మైనార్టీ, ఆ మైనార్ట�
Rakesh Reddy | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పాల్పడుతుందని బీఆర్ఎస్ లీడర్ ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.
Rakesh Reddy | ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ జూబ్లీహిల్స్లో ఊరేగితే రాష్ట్రంలో పాలన పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటి? అని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తా
Un Employees | ఖమ్మం జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువత కదం తొక్కారు. జాబ్ జ్యాలెండర్ విడుదల చేయాలని, యూత్ డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని నినాదాలు చేశారు.
Rakesh Reddy | మానుకోట రాళ్ళ ఘటన తెలంగాణ తెగింపుకు ఒక నిదర్శనం.. ఈ గడ్డపై నుండి మొదలైన ఏ ఉద్యమం ఓడిపోలేదు అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఏనుగుల రాకేశ్ రెడ్డి గుర్తు చేశారు.
‘తెలంగాణలో గ్రూప్-1 మెయిన్ పరీక్ష ల్లో దేశంలోనే అతి పెద్ద స్కామ్ జరిగింది. ఈ పరీక్షలపై హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. సీఎం రేవంత్రెడ్డి ఈ పోస�
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరు రంగులు మార్చే ఊసరవెల్లిలా ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కడ�
తెలంగాణ ప్రభుత్వ అధికారిక హెలికాప్టర్ను రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే బిహార్ ఎన్నికల్లో ఎలా వాడుతారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రశ్నించారు.
అబద్దాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి రాజ్యమేలుతున్నాడని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనను నిశితంగా గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.
విద్యార్థి, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టి బుద్ధిచెప్పి తడాఖా చూపుతామని నిరుద్యోగ యువకులు హెచ్చరించారు. నిరుద్యోగులపై కాంగ్రెస్ ప�
బనకచర్ల ప్రాజెక్టుపై, గోదావరి నదీజలాల వినియోగంపై సీఎం రేవంత్రెడ్డి చౌకబారు వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం.. అని బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్రెడ్డి స్పష్టం�