‘తెలంగాణలో గ్రూప్-1 మెయిన్ పరీక్ష ల్లో దేశంలోనే అతి పెద్ద స్కామ్ జరిగింది. ఈ పరీక్షలపై హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. సీఎం రేవంత్రెడ్డి ఈ పోస�
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరు రంగులు మార్చే ఊసరవెల్లిలా ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కడ�
తెలంగాణ ప్రభుత్వ అధికారిక హెలికాప్టర్ను రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే బిహార్ ఎన్నికల్లో ఎలా వాడుతారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రశ్నించారు.
అబద్దాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి రాజ్యమేలుతున్నాడని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనను నిశితంగా గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.
విద్యార్థి, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టి బుద్ధిచెప్పి తడాఖా చూపుతామని నిరుద్యోగ యువకులు హెచ్చరించారు. నిరుద్యోగులపై కాంగ్రెస్ ప�
బనకచర్ల ప్రాజెక్టుపై, గోదావరి నదీజలాల వినియోగంపై సీఎం రేవంత్రెడ్డి చౌకబారు వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం.. అని బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్రెడ్డి స్పష్టం�
అందాల పోటీలతో రాష్ట్రానికి ఒరిగేదేమున్నదని, ఈ పోటీల నిర్వహణ వల్ల వరంగల్, హైదరాబాద్ ఖ్యాతి ఇసుమంతైనా పెరుగుతుందా?, సీఎం రేవంత్ రెడ్డి తుగ్గక్ నిర్ణయాల వల్ల దేశంలో తెలంగాణ పేరు అధఃపాతాళానికి పడిపోయిందని బ
గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించడం సంతోషకరమని, గ్రూప్-1లో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థులు, బీఆర్ఎస్ వాదనకు కోర్టు ఉత్తర్వులతో బలం చేకూరిందని బీఆర్ఎస్ న
Rakesh Reddy | గ్రూప్-1 నియామక ప్రక్రియపై హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 నియామక ప్రక్రియపై విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఇవ్వొద్దని ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై �
TGPSC | గ్రూప్-1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు జారీచేసింది. తమ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇచ్చి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చ
Rakesh Reddy | గ్రూప్ -1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది.