Minibus Overturns | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లో ప్రమాదం జరిగింది. రాజౌరి (Rajouri) జిల్లాలో ఓ మినీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది (Minibus Overturns).
Pak Shelling | పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో జమ్మూ కశ్మీర్కు ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి మృతి చెందగా.. ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. రాజౌరి పట్టణంలోని ఓ అధికారి నివాసంపైకి పాక్ సైన్యం ఫ�
Mystery Deaths | అంతుపట్టని అనారోగ్యం బారినపడి జనం మరణిస్తున్నారు. ఈ మిస్టరీ మరణాలపై కలకలం చెలరేగింది. ప్రజలతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. వైద్య బృందంతో సమావేశం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని పు�
Rajouri | జమ్ము కశ్మీర్లోని రాజౌరీ (Rajouri ) జిల్లాలో అంతుచిక్కని వ్యాధి (mysterious illness) ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి సెలవులు �
Rajouri : రాజౌరీలో 17 మంది అంతుచిక్కని వ్యాధితో మృతిచెందారు. ఆ మృతుల శరీరాలకు నిర్వహించిన పరీక్షల్లో.. కాడ్మియం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ఇంకా పూర్తి అధ్యయనం జరుగుతున్నది.
Mysterious Deaths | కశ్మీర్ కొండల్లో జరుగుతున్న మిస్టరీ మరణాలపై కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పందించారు. దీనిపై దర్యాప్తు చేసి కారణాలు తెలుసుకునేందుకు తక్షణం కేంద్ర బృందం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో భారత్-పాక్ సరిహద్దుల్లో దేశంలోకి చొరబడేందుకు (Infiltration Attempt) ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్క�
జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. భారత సైన్యంపై వరుగా దాడులకు పాల్పడుతున్నారు. సోమవారం ఉదయం రాజౌరీ జిల్లా గుంధ్వఖవాస్ ప్రాంతంలో సెక్యూరిటీ పోస్టుపై కాల్పులకు తెగబడ్డారు. అయిత�
జమ్ముకశ్మీర్లోని (Jammu Kashmir) రాజౌరీలో (Rajouri) స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 3.49 గంటలకు రాజౌరీలో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
Road accident | జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తానామండి ఏరియాలో ఓ కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించారు. ఉగ్రవాదులు