Jammu and Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు, ఆర్మీ అధికారులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో జవాన్ల మృతి సంఖ్య ఐదుకు పెరిగింది. మరో జవాను తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు.
Jammu and Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు (terrorists) మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాల (army personnel )పై పేలుడు (blast) పదార్థాన్ని ప్రయోగించారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
జమ్ముకశ్మీర్లోని వాస్తవాధీన రేఖ (LoC) వద్ద భద్రతా బలగాలు డ్రోన్ను కూల్చివేశాయి. బుధవారం రాత్రి రాజౌరీ (Rajouri) జిల్లాలోని బేరీపఠన్ (Beri Pattan) ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వద్ద భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ (Cordon and search) న�
Balakot | జమ్ముకశ్మీర్లోని బాలాకోట్ (Balakot) సరిహద్దు వద్ద ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు
Civilians Killed | జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ముష్కరులు జరిపిన దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది గాయపడ్డారు. తుపాకీ తూటాలతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సాయంత�
మరో మూడు రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనుండగా.. ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఉన్న సైనిక శిబిరంపై ఆత్మాహుతి దాడికి తీవ్రంగా ప్రయత్నించారు.
Terror Attack | స్వతంత్య్ర వజ్రోత్సవ వేడుకల వేళ జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. రాజౌరీలోని ఆర్మీ బేస్ క్యాంప్పై ముష్కరులు ఆత్మాహుతి దాడి చేశారు. దీంతో ముగ్గురు జవాన్లు
జమ్ము: జమ్ముకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాజౌరి జిల్లాలో డ్రోన్లు, తక్కువ ఎత్తులో ఎగిరే వాటిపై నిషేధం విధించారు. జమ్ము ఎయిర్ బేస్పై ఆదివారం డ్రోన్ల దాడి జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణ�
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరం పేల్చివేత | జమ్మూ కాశ్మీర్ రాజౌరి జిల్లాలోని మన్యాల్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలు ఉగ్రవాద రహస్య స్థావరాన్ని పేల్చి వేశాయి.