Rajkumar : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన షాబాద్ ఆరు హత్యల కేసులో.. కీలక ఆధారం రాజ్కుమార్ సెల్ఫీ వీడియో బయటకొచ్చింది. అతడి ఫోన్ స్వాధీనం చేసుకున్న ఆ వీడియోను ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషీ మీడియాకు విడుదల చేశారు.
Shabad | షాబాద్లో(Shabad) రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురుని వరుసగా హత్య చేసి మారణహోమాన్ని సృష్టించిన నరహంతకుడు రాజ్కుమార్( Rajkumar) అచూకీ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
Shabad Murders | రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన ఆరు హత్యల కేసుపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారాన్ని చేవెళ్ల డీసీసీ యోగేశ్ గౌతమ్ ఖండించారు.
పోక్సో కేసులో బెయిల్ పొంది యథేచ్ఛగా తిరుగుతున్న ఓ నిందితుడు పగబట్టి చేసిన ఘాతుకం కలకలం రేపింది. రెండు గంటల్లో ఏకంగా ఆరుగురిని హతమార్చడం రాజధాని శివారులోని షాబాద్ను కుదిపేసింది.
ఇండోర్(మధ్యప్రదేశ్)లో జరిగిన 18వ ఆల్ఇండియా పోలీసు స్పోర్ట్స్ షూటింగ్ చాంపియన్షిప్లో పతక విజేతలను డీజీపీ జితేందర్ అభినందించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆయన వారిని సత్కరించారు.
సుశాంత్ కథానాయకుడిగా ఓ మిస్టరీ థ్రిల్లర్ రూపొందుతున్నది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా ఆయన కెరీర్లో 10వ సినిమా కావడం విశేషం. పృథ్వీరాజ్ చిట్టేటి దర్శకత్వంలో వరుణ్కుమార్, రాజ్కుమార్ ఈ చిత్రాన్ని
విద్యా, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టాన్ని త్వరితగతిన అమలు చేసేందుకు కృషిచేయాలని తెలంగాణ బీసీ సంఘం డిమాండ్ చేసింది.
పెద్దపల్లి జిల్లా (Peddapalli) రామగిరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతిచెందారు. గురువారం ఉదయం మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిలో కల్వచర్ల బొక్కల వాగు వద్ద అదుపుతప్పతిన బైక్ తప్పి వంతెన �
రాష్ట్రంలో 18 లక్షల మంది పద్మశాలీలు ఏమైయ్యారని పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు.
Ex Minister Dayakar Rao: యూట్యూబ్ జర్నలిస్టు రాజ్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును విత్ డ్రా చేసుకొని వెంటనే అతడిని విడుదల చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా ల
Siva Karthikeyan – Sai Pallavi | కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, నటి సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం అమరన్. ఇండియాస్ మోస్ట్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ కథ ఆధారంగా ఈ సినిమా రానుండగా.. ఇందులో
ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ జోరు కొనసాగిస్తోంది. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచిన ‘మెన్ ఇన్ బ్లూ’ ఈ టోర్నీలో సెమీస్కు అర్హత సాధించింది.