IND vs ENG 3rd Test : టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్(101 నాటౌట్) మరో సెంచరీ బాదాడు. రాజ్కోట్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో సిక్సర్లతో హోరెత్తించిన యశస్వీ.. ఈ సిరీస్లో రెండో సెంచరీ కొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్ల
IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యంపై కన్నేసింది. మూడో రోజు ఇంగ్లండ్ను 329 పరుగులకే కట్టడి చేసిన భారత్.. అనంతరం రెండో ఇన్నింగ్స్ ధాటిగా మొదలెట్టింది. అయితే.. జో రూట్ బౌలింగ్లో ఓపె�
IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో మూడో రోజు ఇంగ్లండ్(England)స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. లంచ్ తర్వాత భారత బౌలర్లు చెలరేగడంతో టపటపా వికెట్లు కోల్పోయి 319 పరుగులకే ఆలౌటయ్యింది. పేసర్ సిరాజ్...
IND vs ENG 3rd Test : ఇంగ్లండ్తో రాజ్కోట్లో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు(Team India) నల్ల బ్యాడ్జిలతో ఆడుతోంది. టీమిండియా క్రికెటర్లంతా మూడో రోజు చేతికి నల్ల రిబ్బన్ కట్టుకొని మైదానంలోకి దిగారు. ఇటీవల�
Ind Vs Eng: 3వ రోజు తొలి సెషన్లో ఇప్పటికే ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. రూట్ 18 చేసి ఔటవ్వగా, బెయిర్స్టో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు వెళ్లాడు. ఇండ్లండ్ 4 వికెట్లకు 238 రన్స్ చేసింది. కుల్దీప్, బ�
Ravichandran Ashwin: రాజ్కోట్ టెస్టు నుంచి అశ్విన్ తప్పుకున్నాడు. మెడికల్ ఎమర్జెన్సీ వల్ల అతను ఇంటికి వెళ్లాడు. అయితే అతని స్థానంలో మరో బౌలర్ను తీసుకునే ఛాన్సు ఉందా. ఒకవేళ సబ్స్టిట్యూట్ ప్లేయర్ను ఆడ�
IND vs ENG 3rd Test | మూడో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ ఓపెనర్ జాక్ క్రాలే వికెట్ తీయడంతో ఈ ఫార్మాట్లో అశ్విన్ 500 వికెట్ల క్లబ్లో చేరాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అశ్విన్ ఈ వికెట్ను తన...
IND vs ENG | బజ్బాల్కు ఎక్కువ పేరొచ్చింది బ్యాటింగ్ విభాగంలోనే.. జో రూట్ వంటి ప్యూర్ టెస్టు క్రికెటర్తో కూడా టీ20 రేంజ్లో పరుగులు రాబట్టిందంటే అది బజ్బాల్ చొరవే. తాజాగా భారత్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ ఇద�
Anand Mahindra | ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదుటెస్టుల సిరీస్లో భారత్ తలపడుతున్నది. ముంబయి ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మూడోటెస్ట్ మ్యాచ్లో తొలిసారిగా భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఆడిన తొలి ఇన్నింగ్స్లోనే 62 పరుగులు
IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో టీమిండియా భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(132), రవీంద్ర జడేజా (112)ల సెంచరీలకు తోడు.. అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్(62), ధ్రువ్ జురెల్(46) ధనాధన్ ఆడడంతో 445 పరుగులు కొట్�
IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా(Team India)కు ఊహించిన విధంగా పెనాల్టీ పడింది. ఐసీసీ నియమాల ప్రకారం అంపైర్ జోయల్ విల్సన్(Joel Wilson) రోహిత్ సేనకు 5 పరుగుల జరిమానా విధించాడు. భారత జ
IND vs ENG 3rd Test : వైజాగ్ టెస్టు విజయంతో జోరుమీదున్న టీమిండియా(Team India) రాజ్కోట్లోనూ రఫ్ఫాడిస్తోంది. తొలి రోజు కెప్టెన్ రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(112) శతకాలతో భారీ స్కోర్ చేసిన భారత్.. రెండో రోజు తొలి సెషన