మేయర్ మహేందర్ గౌడ్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకుని ప్రజల సమస్య పరిష్కారం వైపు దృష్టిని కేంద్రీకరించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు.
అత్తాపూర్ : ప్రజా సమస్యల పరిఫష్కారం కోసం నిరంతరం కృషిచేస్తానని రాజేద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన అత్తాపూర్ హనుమాన్నగర్లో పర్యటించి స్థానికంగా 2 సంవత్సరాలుగా నెలకొన్న డైనే�
బండ్లగూడ : అన్ని వర్గాల వారి సంక్షేమమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.గురువారం ఆయన పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన చ�
బండ్లగూడ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని పల్లెలన్నీ పట్టణాలుగా ప్రగతి పథంలో నడుస్తున్నాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. గండీపేట మండల పరిధిలోని బ
బండ్లగూడ : పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వ దవాఖానాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు.
అత్తాపూర్ : కాలనీల సంక్షేమ సంఘాల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. బుదవారం అత్తాపూర్ డివిజన్లోని ఆదివాసీ తోటి బస్తీ కాలనీ సంక్షేమ సంఘం సభ్�
బండ్లగూడ : ముఖ్యమంత్రి సహయ నిధి నిరు పేదలకు ఎంతో వరమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. హిమాయత్ సాగర్ గ్రామానికి చెందిన వేముల గణేష్ అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న�
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.
ప్రజల సంక్షేమమే తమ సంక్షేమమని భావించి నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జీవితంలో అనేక పుట్టిన రోజు వేడుకలను జరుపుతోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అ
ఔటర్ రింగ్రోడ్డు లోపల ఉన్న గ్రామాలలో మంచి నీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.
బండ్లగూడ : రాజేంద్రనగర్ మండల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో టీఎస్ ఎస్టీయూ క్యాలెండర్ను ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శుక్రవారం ఆవిష్కరించారు. ఉపాధ్యాయులతో పాటు టీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్ : సీఎం సహాయ నిధి పేదలకు వరమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఊటుపల్లికి చెందిన గడ్డమీది సత్తయ్య రూ. 2 లక్షల చెక్కుతో పాటు పలువురు బాధిత కుటుం