‘ఇది పూర్తి కుటుంబకథాచిత్రం. ఇందులో రాజకీయ అంశాలేం ఉండవు. తండ్రీ కూతుళ్ల బంధాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ దర్శకుడు మహేశ్చంద్ర ఈ సినిమాను తెరకెక్కించారు’ అని నిర్మాతలు దండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేశ్ ప�
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఈగల్ టీం ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ కంట్రోల్ అడ�
Vishal | తమిళ సినీ దిగ్గజం ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఓ కార్యక్రమంలో తెలుగు దిగ్గజ నటుడు కాంతారా�
Rajendra Prasad | టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయన బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. తమిళ దిగ్గజ నటుడు, మాజీ ముఖ్యమంత్రి M. G. రామచంద్రన్ (ఎంజీఆర్) గురించి మాట్ల�
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘పిఠాపురంలో’. ‘అలా మొదలైంది’ ఉపశీర్షిక. మహేష్చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ చంద్ర సినిమా టీమ్ సంస్థ నిర్మిస�
Chiranjeevi | తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులతో పాటు సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్లు పద్మశ్రీ అవార్డులకు ఎంపిక కావడం టాలీవుడ్కు గర్వకారణంగా మారింది. దశాబ్దాల పాటు తెలుగు సినిమా అభివృద్�
Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఐదుగురిని పద్మ విభూషణ్, 13 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.
Padma Awards | ఏపీకి చెందిన నలుగురు, తెలంగాణకు చెందిన ఏడుగురిని కేంద్రం పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. సినీ రంగం నుంచి నటకిరీటీ రాజేంద్రప్రసాద్, మమ్ముట్టి, దివంగత బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్ర, మురళీమోహన్ పద్మ
Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురసర్కాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల కోసం ఎంపిక చేసింది.
కుటుంబ కథల్ని ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని, అందుకు ‘సఃకుటుంబానాం’ చిత్ర విజయమే నిదర్శమని అన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన ఓ కీలక పాత్రలో రామ్కిరణ్, మేఘ ఆకాష్ జంటగ�
సేవా దాతృత్వ కార్యక్రమాల్లో ముందంజలో ఉండే విద్యుత్తు ఉద్యోగి పాపకంటి అంజయ్య మరో అవార్డు అందుకున్నారు. ఆదివారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో సినీనటులు రాజేంద్రప్రసాద్, అలీ చేతుల మీదుగా ఆయన సైమా సోషల్