‘ ‘షష్టిపూర్తి’ అనేది కల్ట్ బ్లాక్ బస్టర్. ‘పెళ్లి పుస్తకం’ నుంచి ‘షష్టిపూర్తి’ వరకూ ఏ నటుడికీ దక్కని సినీ ప్రయాణం నాకు దక్కింది. కొడుకు కథ చెబుతూనే తల్లిదండ్రుల గురించి అద్భుతంగా చూపించారు దర్శకుడు
ALI | ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓ కార్యక్రమంలో కమెడియన్ అలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం అయ్యాయో మనం చూశాం. పదే పదే ఆయన సభా మర్యాద మరిచి అలా మాట్లాడుతుండడంపై కొం�
ఇటీవల రాజేంద్ర ప్రసాద్ కాంట్రవర్సీస్కి కేరాఫ్ అడ్రెస్గా నిలుస్తున్నాడు. పలు ప్రెస్ మీట్లు, సినిమా ఈవెంట్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. తాజాగా జరిగిన ఎస్వీకృష్ణారెడ్డి పుట్�
Rajendra Prasad | నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఆయన సినిమాలు ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టేవి కావు. ఇక ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్లో�
‘నటుడిగా నాకు సంతృప్తినిచ్చిన సినిమాల్లో ‘షష్టిపూర్తి’ ఒకటి. ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ. అందుకే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.’ అని డా.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్�
‘ప్రస్తుతం విలువలతో కూడిన సినిమాలు రావడం తగ్గిపోయింది. ఈ కథలోని కుటుంబ భావోద్వేగాలు కట్టిపడేశాయి. ఇందులోని ప్రతీ పాత్రకు ప్రేక్షకులు వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతారు’ అన్నారు రూపేశ్. స్వీయ నిర్మాణంలో ఆయ
‘నిజజీవితంలో షష్టిపూర్తిని తప్పించుకోవాలని ప్రయత్నించా. కానీ సినిమా రూపంలో నాకిలా షష్టిపూర్తి జరిగిపోయింది. సాధారణంగా పెళ్లిళ్లలో నా ‘పెళ్లిపుస్తకం’పాటే వినిపిస్తుంటుంది. ‘ఆ నలుగురు’ విడుదలైన తర్వా�
‘మళ్లీరావా’ ‘దేవదాస్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైంది ఆకాంక్ష సింగ్. ఓవైపు వెబ్ సిరీస్లలో బిజీ ఆర్టిస్టుగా ఉంటూ సినిమాల్లో కూడా రాణిస్తున్నదీ భామ. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘షష్టిప�
ప్రేమ, రక్తబంధాల నేపథ్యంలో రూపొందిన కుటుంబకథా చిత్రం ‘షష్టిపూర్తి’. నాటి ‘లేడీస్టైలర్' జంట రాజేంద్రప్రసాద్, అర్చన ఇందులో కీలక పాత్రలు పోషించారు. రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లు. పవన్ప్రభ దర్శ
డా.రాజేంద్రప్రసాద్, అర్చన ముఖ్య తారలుగా, రూపేష్, ఆకాంక్షసింగ్ జంటగా.. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘షష్టిపూర్తి’. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 30న విడు�
రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘షష్టి పూర్తి’. పవన్ప్రభ దర్శకుడు. రూపేష్, ఆకాంక్ష సింగ్ నాయకానాయికలుగా నటించారు. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ నిర్మించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ప్రముఖ తెలుగు సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. మంగళవారం స్వామివారి కొండకు చేరుకున్న ఆయన నేరుగా ప్రధానాలయంలోకి ప్రవేశించి స్వయంభూ ప�
‘ఈ సినిమా కోసం నేనిచ్చిన ట్యూన్కి కీరవాణి పాట రాశారు. తను రాసిన పాట పల్లవి విన్నప్పుడు.. తన మనసులో నాపై ఉన్న అభిమానాన్నీ, ఆత్మబంధాన్నీ క్రోడీకరించి రాశారనిపించింది. సంగీత దర్శకుడు కావడానికి ముందూ, అయిన త�