సేవా దాతృత్వ కార్యక్రమాల్లో ముందంజలో ఉండే విద్యుత్తు ఉద్యోగి పాపకంటి అంజయ్య మరో అవార్డు అందుకున్నారు. ఆదివారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో సినీనటులు రాజేంద్రప్రసాద్, అలీ చేతుల మీదుగా ఆయన సైమా సోషల్
రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పిఠాపురంలో’. మహేష్చంద్ర దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుత�
సీనియర్ దర్శకుడు మహేష్చంద్ర తాజాగా ‘పిఠాపురంలో..’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్ తదితరులు ప్రధాన పాత్రధారులు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సిన�
Rajendra Prasad | టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన పేరు చెప్పగానే ముఖంపై నవ్వు పూస్తుంది. మూడు దశాబ్దాలకుపైగా సినీ ప్రస్థానంలో అశేషమైన అభిమానాన్ని సంపాదించు�
‘ ‘షష్టిపూర్తి’ అనేది కల్ట్ బ్లాక్ బస్టర్. ‘పెళ్లి పుస్తకం’ నుంచి ‘షష్టిపూర్తి’ వరకూ ఏ నటుడికీ దక్కని సినీ ప్రయాణం నాకు దక్కింది. కొడుకు కథ చెబుతూనే తల్లిదండ్రుల గురించి అద్భుతంగా చూపించారు దర్శకుడు
ALI | ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓ కార్యక్రమంలో కమెడియన్ అలీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం అయ్యాయో మనం చూశాం. పదే పదే ఆయన సభా మర్యాద మరిచి అలా మాట్లాడుతుండడంపై కొం�
ఇటీవల రాజేంద్ర ప్రసాద్ కాంట్రవర్సీస్కి కేరాఫ్ అడ్రెస్గా నిలుస్తున్నాడు. పలు ప్రెస్ మీట్లు, సినిమా ఈవెంట్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. తాజాగా జరిగిన ఎస్వీకృష్ణారెడ్డి పుట్�
Rajendra Prasad | నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఆయన సినిమాలు ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టేవి కావు. ఇక ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్లో�
‘నటుడిగా నాకు సంతృప్తినిచ్చిన సినిమాల్లో ‘షష్టిపూర్తి’ ఒకటి. ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ. అందుకే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.’ అని డా.రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్�
‘ప్రస్తుతం విలువలతో కూడిన సినిమాలు రావడం తగ్గిపోయింది. ఈ కథలోని కుటుంబ భావోద్వేగాలు కట్టిపడేశాయి. ఇందులోని ప్రతీ పాత్రకు ప్రేక్షకులు వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతారు’ అన్నారు రూపేశ్. స్వీయ నిర్మాణంలో ఆయ
‘నిజజీవితంలో షష్టిపూర్తిని తప్పించుకోవాలని ప్రయత్నించా. కానీ సినిమా రూపంలో నాకిలా షష్టిపూర్తి జరిగిపోయింది. సాధారణంగా పెళ్లిళ్లలో నా ‘పెళ్లిపుస్తకం’పాటే వినిపిస్తుంటుంది. ‘ఆ నలుగురు’ విడుదలైన తర్వా�