Govind Singh | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచి జనం పోలింగ్ కేంద్రాల తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (RPCC) �
Sachin Pilot | రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదని ఆ రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్ల�
రాజస్థాన్ కాంగ్రెస్లో టిక్కెట్ల లొల్లి షురూ అయింది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వొద్దని రాజస్థాన్ కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ ముందు ని
KC Venugopal | రాజస్థాన్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ ఈ నెల 11న కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది.
రాజస్థాన్ కాంగ్రెస్ నిలువునా చీలనున్నదా? సీఎం గెహ్లాట్తో పాటు పార్టీ అధిష్ఠానం కూడా తన డిమాండ్లను పట్టించుకోకపోవడంపై అసంతృప్తితో ఉన్న సచిన్ పైలట్ కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్�
Sachin Pilot | అసెంబ్లీ ఎన్నికల ముందు రాజస్థాన్ (Rajasthan) కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) పై పలుమార్లు విమర్శలు చేసిన మాజీ డిప్యూటీ సీఎం, సీనియర్ నేత సచిన్ పైలట�
Sachin Pilot | రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
Sachin Pilot | గత బీజేపీ ప్రభుత్వ అవినీతి కేసులపై సీఎం అశోక్ గెహ్లాట్ చర్యలు చేపట్టకపోవడానికి నిరసనగా సచిన్ పైలట్ నిరాహార దీక్ష చేయడాన్ని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ సింగ్ రంధావా తప్పుపట్టా
Rajasthan Congress | కాంగ్రెస్ అధిష్ఠానానికి ఊరట కలిగే పరిణామం మంగళవారం రాజస్థాన్ కాంగ్రెస్లో చోటుచేసుకుంది. అక్కడి కాంగ్రెస్లో అంతర్గతపోరు రాహుల్ భారత్ జోడో యాత్రను
రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేశ్ ఘోగ్రా కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఈయన సీఎం గెహ్లోత్కు అత్యంత సన్నిహితుడు. రాజస్థాన్లోని డంగార్పూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తా
రాజస్థాన్ యువనేత సచిన్ పైలట్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో భేటీ అయిన తర్వాత రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా పత్రం ఎప్పుడూ సోనియా గాంధీ టేబుల్ మీదే వుంటుం�
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాజస్థాన్ యువ నేత సచిన్ పైలట్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజస్థాన్ వ్యవహారాల గురించి చర్చించారు. సోనియాతో సమావేశం ముగిసిన తర్వాత సచిన్ పైలట్