Flood situation | గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు (Rains) కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. రాజస్థాన్ (Rajastan) రాష్ట్రంలోని సవాయ్ మాధోప
Buying SI Exam Paper | విద్యాశాఖ అధికారి తన కుమారుడి కోసం ఎస్ఐ పరీక్ష పేపర్ను పది లక్షలకు కొనుగోలు చేశాడు. అతడి కుమారుడు 19వ ర్యాంక్ సాధించడంతోపాటు ట్రైనీ ఎస్ఐగా ఎంపికయ్యాడు. దర్యాప్తు చేసిన స్పెషల్ పోలీసులు వారిద�
Road Accident | రాజస్థాన్ కరౌలీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. అతివేగంగా వచ్చిన ప్రైవేటు బస్సు కారును ఢీకొట్టింది. కరౌలీ-గంగాపూర్ హైవేపై సాలెంపూర్ వద్ద జరిగిన ఘటన జరిగింది.
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని సహ విద్యార్థి శుక్రవారం కత్తితో దారుణంగా పొడిచాడు.
Adulterated Ghee | పేద, మధ్యతరగతి వినియోగదారులు ఎక్కువగా ఆదరించే డీమార్ట్ స్టోర్లో కల్తీ నెయ్యి అమ్మకాలు జరుగుతున్నాయి. నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చిన వచ్చిన ఓ వినియోగదారు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. �
Amit Shah | న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడం కోసం ఆయన నాగౌర్లో పర్యటించారు.
Zomato, McDonald fined | వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తికి నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ అయ్యింది. దీంతో ఆ వ్యక్తి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో జొమాటో, మెక్డొనాల్డ్కు లక్ష జరిమానా విధించింది.
Crime News | రాజస్థాన్ లోని కోటలోని కోచింగ్ సెంటర్లో విద్యాభ్యాసం చేస్తున్న ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మొత్తం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కి చేరింది.
Anand Mahindra | రాజస్థాన్ లో లిథియం నిల్వలను వినియోగంలోకి తేవడానికి వాటి రిఫైనింగ్ వసతులు శరవేగంగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు.
Sachin Pilot | కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పతనానికి కౌంట్డౌన్ మొదలైందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఛత్తీస్గఢ్లో ప్రారంభమైన 85వ ప్లీ�
Sachin Pilot | రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్పై ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మరోసారి తన వ్యతిరేక గళం వినిపించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో