న్యూఢిల్లీ: పాముతో కాటు వేయించి హత్య చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్గా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక నిందితుడి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. రాజస్థాన్కు చెందిన ఒక ఇంటి కోడలు అల్పానా వ�
జైపూర్: ఒక వ్యక్తిని కట్టేసి కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. అతడిపై అత్యాచారం ఆరోపణలు మోపి పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది. 22 ఏండ్ల యువకుడి కాళ్లు, చేతులను అతడి దూరప�
Man killed four daughters: ఐదు నెలల క్రితం వరకు ఆనందంగా గడిపిన ఆ ఆరుగురు సభ్యుల కుటుంబంలో ఇప్పుడు ఒక్కరే మిగిలారు. తల్లి, తండ్రి, నలుగురు బిడ్డలతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది.
Suicide: ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్ రాష్ట్రం దుంగార్పూర్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Man cuts wife nose:భర్తలో కోపం నశాలానికి ఎక్కింది. దాంతో భార్యకూ కోపం వచ్చింది. ఇద్దరూ చెడామడా తిట్టుకున్నారు. ఈ క్రమంలో భర్త ఇంట్లో కూరగాయలు కోసే కత్తి తీసుకొచ్చి భార్య ముక్కు కేసేశాడు.
కరోనా వైరస్ నివారణకు రెండు డోసుల టీకాలు తీసుకున్నా ఓ 65 ఏండ్ల మహిళకు ‘డెల్టా ప్లస్’ వేరియంట్కు పాజిటివ్గా వచ్చింది. రాజస్థాన్లో కొత్త వేరియంట్కు ఇది మొదటి కేసుగా నిలిచింది.
ప్రభుత్వం నిషేధించిన మందులను అమ్ముతున్న ఒక ముఠాను అజ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇచ్చిన సమాచారం మేరకు అజ్మీర్లోని ఓ గోదాం నుంచి దాదాపు రూ. 1.5 కోట్ల విలువ చేసే మందులు, ఇంజెక్షన్లు స్వా�
ఆ 4 ఊళ్లు కరోనాకు దూరం దూరం|
రాజస్థాన్ రాష్ట్రం దుంగార్పూర్ జిల్లాలోని నాలుగు గ్రామాల్లోకి కరోనా సోకనే లేదు.. రైతులు, వ్యవసాయ కార్మికులైనా శ్రద్ధగా వారు కొవిడ్-19 నిబంధణలను పాటిస్తూ ఉండటమే...
అమెరికా-రష్యా నుంచి రాజస్థాన్ ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలు చేయనున్నది. ఇందుకు గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ క్యాబినెట్ అనుమతి ఇచ్చింది
రాజస్థాన్ జోధ్పూర్లో దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభమైంది. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఆక్సిజన్ కోసం ప్రజలు పడే తపన చూసి రాజస్తౄన్ ప్రభుత్వం ఈ వినూత్న బ్యాంక్ను ఏర్పాటుచేసింది.