అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను అడ్డుకుంటారన్న నేపథ్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట (Rajapeta) మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి చలి వనికిస్తుండడంతో మంటలు కాగుతూ కనిపిస్తున్నారు. గత వారం రోజులుగా వాతావరణ మార్పులతో ఉష్
వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబాలను డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పరామర్శించారు. యాదగిరిగుట్ట (Yadagirigutta) మండలంలోని జంగంపల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్ గుంటి శ్రీశైలం �
Yadadri | దోసలవాగు ఘటనలో.. దొరకని బాలిక ఆచూకీ | యాదాద్రి భువనగిరి జిల్లాలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలిక ఆచూకీ ఇంకా దొరకలేదు. సోమవారం రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగులో ఇద్దరు గల్లంతైన విషయం తెలిసిందే. వ�
Yadadri Bhuvanagiri | కుర్రారం వాగులో గల్లంతైన యువతి మృతి.. మరొకరి కోసం గాలింపు | యాదాద్రి భువనగిరి జిల్లాల రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగు వరద ప్రవాహంలో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. స్కూటీపై ముగ�
Yadadri Bhuvanagiri | కుర్రారం వాగులో ఇద్దరు యువతుల గల్లంతు | యాదాద్రి భువనగిరి జిల్లా భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగు వరద ప్రవాహంలో సోమవారం ఇద్దరు యువత
ఏఎస్సై| కరోనా విధుల్లో ఉన్న ఓ ఏఎస్సై గుండెపోటుతో మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న సీతారామరాజు నైట్ కర్ఫ్యూ విధులు నిర్వహిస్తున్నారు.