సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ప్రభాస్ ‘ది రాజాసాబ్' ముందు వరుసలో ఉంటుంది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియ�
ప్రభాస్ ‘ది రాజాసాబ్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో శరవేగంగా జరుగుతున్నది. దర్శకుడు మారుతి చిత్ర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఏ�
ప్రభాస్ అభిమానులకిది నిజంగా శుభవార్తే. వారి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ‘ది రాజా సాబ్' చిత్ర విడుదల తేదీని మంగళవారం మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న వరల్డ్వైడ్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురాను�
‘కొత్త పరిశ్రమ, కొత్త భాష అనగానే కాస్త కంగారు పడ్డా. అయితే.. నిదానంగా అలవాటు పడ్డా. కొత్త నగరంలో కొత్త సంస్కృతిని ఆకళింపు చేసుకున్నా. ముఖ్యంగా తెలుగు భాషపై ఇష్టం, ఆసక్తి రెండూ పెరిగాయి. ఆ పదాలు పలికే విధానం, �
The Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి �
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్' చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘కల్కి’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి రానున్న స�
సూపర్స్టార్డమ్ ఉన్న హీరోలు హారర్ కామెడీ జానర్లో సినిమా చేయడం అరుదు. ‘రాజా సాబ్' సినిమాతో ప్రభాస్ ఆ ఫీట్ చేస్తున్నారు. ఇది ప్రభాస్ చేస్తున్న ప్రయోగమే అని చెప్పాలి. నిజానికి ఆయన చేస్తున్నారు కాబట�
అప్పుడెప్పుడో కెరీర్ తొలినాళ్లలో ‘అడవిరాముడు’ అనే సినిమా చేశారు ప్రభాస్. ఆ సినిమాలో మహానటుడు ఎన్టీఆర్ క్లాసిక్"అడవిరాముడు’లోని ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను..’ పాటను రీమిక్స్ చేశారు. పాట హిట్ అయ్య
ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ హారర్ మూవీ ‘రాజా సాబ్'. ఈ తరహా జానర్లో ప్రభాస్ నటించడం ఇదే ప్రథమం. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని న
దక్షిణాది చిత్రసీమలో హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత నాయికలకు ఇవ్వరని, ఏ విషయంలోనూ పెద్దగా పట్టించుకోరని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది కథానాయిక మాళవికా మోహనన్. ఇటీవల విడుదలైన హిందీ చిత్రం ‘యుధ్రా’లో ఈ భా
ఓ విలేకరి రాజా సాబ్ సినిమా ఎలా వుండబోతుంది. కమర్షియల్ ఎలాంటి రికార్డులు సృష్టించబోతుంది అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఏప్రిల్లో వస్తుంది.. మాకు ఇప్పటి దాకా వ
తొలినాళ్లలో విడుదలైన సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలు పెద్దగా ఆడకపోయినా.. ‘ఇస్మార్ట్శంకర్'తో బ్లాక్బాస్టర్ హిట్ కొట్టేసింది నిధి అగర్వాల్. కౌంట్ కంటే కంటెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జాగ్రత్