ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నెలాఖరులోగా రైతుబంధు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
అబద్ధాలు మాట్లాడటంలో ప్రధాని మోదీని (PM Modi) మించినోడు లేరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రైతు రుణమాఫీ గురించి ప్రధాని మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో గీత కా ర్మికులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పొరండ్ల గ్రామంలో సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రేణుకా ఎల్లమ్మ దేవీ ఆలయంలో కలశ పూజ
హుస్సేన్సాగర్ ఒడ్డున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ (Ambedkar) 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జాతి గర్వించదగ్గ అంశమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సచివాలయానికి బాబాసా
‘గతేడాది కంటే ఈ యాసంగిలో జిల్లాలో 50 వేల ఎకరాల్లో అధికంగా వరి సాగు చేస్తున్నారు. క్లస్టర్ వారీగా వారంలో రోజుల్లో క్రాప్ బుకింగ్ వివరాలను అందజేయాలి, దిగుబడులకు అనుగుణంగా అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్ప�
ఒంటరి మహిళలు, వృద్ధులకు, భర్తలు చనిపోయిన ఆడవారికి గతంలో కేవలం 200 రూపాయల పెన్షన్ దక్కేదని, ఇప్పుడు రూ.2016 టంచన్గా ప్రతినెలా 36 లక్షల మందికి అందిస్తున్నామని కేసీఆర్ అన్నారు. వికారాబాద్ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస
ఎనిమిది విడతల్లో రూ.50వేల కోట్లు ఇచ్చాం ఎరువులు, విత్తనాలు ఉచితం కాదు..పెట్టుబడి కోసమే రూ.10వేలు ఇస్తున్నాం రూ.3500 కోట్లు బీమా అందించాం శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి దేశంలో రైతులకు సాయం అందిస్తున్న ఏక�
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్రా కేకు ముందుగానే సంక్రాంతి పండుగొచ్చింది. గ్రామస్తులంతా ఎడ్లబండ్లను అలంకరించి, భారీ ర్యాలీ తీశారు. అన్నదాతల కుటుంబాలు ఆనందంలో మునిగితేలాయి. డప్పు చప్పుళ�
ప్రపంచంలోనే యూనిక్ పథకమిది వ్యవసాయంలో అత్యున్నత సంస్కరణ స్వాతంత్య్రానంతరం ఇలాంటి సంస్కరణ రాలేదు రైతు ప్రాథమిక అవసరాలు తీర్చే రైతుబంధు.. కేసీఆర్ సర్కారు చిత్తశుద్ధికిది నిదర్శనం సాగునీరు, ఉచిత విద్య�