వర్షాకాలం ప్రారంభం కావడంతో విధి నిర్వహణలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు హోంగార్డులకు ఉన్ని జాకెట్లను, రెయిన్ కోట్లను హోంగార్డ్స్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళిక అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఊపందుకోవాల్సిన సమయంలో పరిపాలనలోని లోటుపాట్లు ప్రతిబంధకంగా మారాయి.
ఈ వానకాలం సీజన్కు యూరియా కొరత తప్పదా..? రైతులు మళ్లీ యూరియా కోసం చెప్పులు క్యూలైన్లలో పెట్టాల్సిందేనా..? ఇందులో భాగంగానే ఈ సీజన్కు యూరియా కొరత తప్పదనే సంకేతాలను స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర
వానకాలం ప్రారంభమై ఆశించిన వర్షాలు కురుస్తున్న తరుణంలో ఫర్టిలైజర్ దుకాణాల్లో ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో రైతులు సాగు చేసే
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు కష్టకాలం మొదలైంది. ఏడాది కాలంగా జిల్లాలో వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో వానకాలం సాగు జిల్లాలో ఆశించిన స్థాయిలో కాలేదు. గత వానకాలం సీజన్�
గ్రేటర్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తమై ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. వాటర్ లాగింగ్ పాయిం�
Health Tips | మనం రోజూవారి వంటల్లో వాడే పదార్థాల్లో ఒకటి అల్లం. కూరలు, గ్రేవీల్లోనే కాకుండా స్నాక్స్, చాట్లలోనూ మంచి ఘాటు రుచికి దీన్ని వాడతారు. ఇక వర్షాకాలంలో తరచూ పలకరించే జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలకు అల్�
రైతు భరోసాలో కోతలకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. సాగులోలేని భూములకు పెట్టుబడి సాయం ఇవ్వబోమని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వే నిర్వహిస్తున్నది.
రైతుబంధు డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా యేటా రెండు పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అధికారం చేపట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పంట పెట్టుబడి సాయం కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి 11 దఫాలుగా అందజేయగా.. ప్రస్తుతం కాం�
వానకాలం సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే, జూన్లోనే ఎకరానికి రూ.7,500 చొప్పున రైతుభరోసా నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్ల�
వానకాలం సీజన్లో సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి కార్యాచరణ మాత్రం ప్రారంభించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏఏ రకాల సన్నాలను సాగు చేయాలో చెప్పకుండా సాగదీ�
తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా అవతరించింది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక వరి సాగు న మోదైంది. ఈ వానకాలం సీజన్లో రికార్డు స్థాయి లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. నిరుడు 64.54 లక్షల ఎకరాల్లో వరి పడింది. ఇప్పు