వానకాలం సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే, జూన్లోనే ఎకరానికి రూ.7,500 చొప్పున రైతుభరోసా నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్ల�
వానకాలం సీజన్లో సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి కార్యాచరణ మాత్రం ప్రారంభించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏఏ రకాల సన్నాలను సాగు చేయాలో చెప్పకుండా సాగదీ�
తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా అవతరించింది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక వరి సాగు న మోదైంది. ఈ వానకాలం సీజన్లో రికార్డు స్థాయి లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. నిరుడు 64.54 లక్షల ఎకరాల్లో వరి పడింది. ఇప్పు
గొడుగు లేనిదే వానకాలం బయటికి వెళ్లలేం. వెళ్లినా కూడా స్వేచ్ఛగా తిరగాలంటే రెయిన్కోట్ అవసరం. కాబట్టే ఈ రెండూ మ్యాచింగ్ మ్యాచింగ్గా మార్కెట్లోకి వస్తున్నాయి. అదే తరహా ప్యాంటు, బూట్లు వీటికి జత అవుతున్న
వానలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నాగర్కర్నూల్ కలెక్టర్ ఉదయ్కుమార్ సూచించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్ ‘నమస్తే తెలం�