రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం సికింద్రాబాద్ నుండి కాజీపేటకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుల కోరిక మేరకు ఆలేరు రైల్వే స్టేషన్లో ఆగిన ఆయనకు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, మ�
Laluprasad Yadav | ఆర్జేడీ (RJD) అధ్యక్షుడు, బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో చుక్కెదురైంది.
Railway Minister : 58 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం ఒక కిలోమీటర్ ట్రాక్కు కూడా వారు ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) నెలకొల్పలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ అన్నారు.
Railway Minister | ఇవాళ (సోమవారం) ఉదయం పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అక్కడ సహాయక చర్యల్లో ఉన్న అధికారులను వివరాలు అడిగి తెలు�
Budget 2024 | కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులకే రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయింపులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్�
Amrit Bharat Train | ఈ నెల 30న ప్రారంభించనున్న ‘అమృత్ భారత్’ రైలు (Amrit Bharat Train) తొలి వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. ‘అమృత్ కాల్ కి అమృత్ భారత్ ట్రైన్’ అని ఎక్స్లో పేర్కొన్నారు.
Indian Railway | దేశంలోనే పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. అందుకే రైల్వేను లైఫ్లైన్గా పిలుస్తుంటారు. నిత్యం కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే దే�
Bullet train station | దేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ గురించి కీలక సమాచారాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తాజాగా పంచుకున్నారు. అహ్మదాబాద్లోని సబర్మతి మల్టీమో�
Vande Bharat | సెమీ హైస్పీడ్ వందేభారత్ (Vande Bharat) స్లీపర్ కోచ్లకు సంబంధించిన కొన్ని ఫొటోలను రైల్వే శాఖ మంత్రి (Railway minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తాజాగా విడుదలు చేశారు. ఈ ఫొటోల్లో స్లీపర్ కోచ్లు ఎంతో రిచ్లుక్లో కన
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి కవచ్తో సంబంధం లేదని.. ఇంటర్లాకింగ్ సిస్టమ్లో మార్పుల కారణంగానే దుర్ఘటన జరిగిందని తెలిపారు.
Odisha train tragedy | ఒడిశాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదానికి (Odisha train tragedy) రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నైతిక బాధ్యత వహించాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అలాగే రైళ�
Odisha Train Accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైళ్లు ఒకదానినొకటి ఢీకొనడంతో ఇప్పటివరకు 233 మంది మరణించారు. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల్లో తెలంగాణ, ఏపీకి చెందినవాళ్లు కూడా ఉన్నార