రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై స్పందించారు. వందే భారత్ రైళ్లలో శుభ్రపరిచే విధానాన్ని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విమానాల్లో అనుసరించే క్లీనింగ్ విధానాన్ని ఈ రైళ్లలో కూడా పాటించాల�
Railway Minister Ashwini Vaishnaw: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇవాళ స్వచ్ఛత పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఆయన ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో చీపురు పట్టి ఊడ్చార�
భారత్ గౌరవ్ స్కీం కింద గత నెలలో దేశంలో తొలి ప్రైవేట్ రైలుకు రైల్వేలు పచ్చజెండా ఊపిన నేపధ్యంలో ప్యాసింజర్ ట్రైన్లనూ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే యోచనపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
Vinod Kumar writes to Railway Minister for railway lines | రైల్వే కొత్త లైన్ల మంజూరులో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంపై కేంద్రం వివక్షను చూపుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ఈ �
child started crying due to hunger | రైలు ప్రయాణంలో చిన్నారి గుక్కపట్టి ఏడేస్తోంది.. పాలు కావాలని ఓ తల్లి రైల్వేశాఖ మంత్రికి ట్వీట్ చేసింది. ఈ మేరకు తక్షణం స్పందించిన రైల్వేశాఖ పాలు అందించి చిన్నారి ఆకలి తీర్చింది. వివరాల్లో�
Minister KTR | కరోనా కారణంగా వయోవృద్ధులు సహా పలు రకాల వారికి ఇచ్చే రాయితీలను రైల్వే శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ సిటిజన్ ప్రయాణికుల ఛార్జీలకు వర్తింపజేసే రాయితీలను మార్చి, 2020 నుంచి ర�
తాండూరు రూరల్ : వచ్చే మార్చి నాటిని టీ కాస్ పనులు పూర్తి చేస్తామని దక్షణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అన్నారు. శుక్రవారం తాండూరులోని రైల్వేస్టేషన్తో పాటు సీసీఐ రైల్వే ట్రాక్ను పరిశీలించారు. ఈ సందర్�
No Rail Fare Concessions | కొన్ని వర్గాల ప్రజలకు ప్రయాణ టిక్కెట్లలో రాయితీలను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ లేదని శుక్రవారం రైల్వేశాఖ మంత్రి .....
న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ గెలిచిన వెయిట్లిఫ్టర్ మీరాబాయి చానుకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్ ఇచ్చింది. సోమవారం ఇండియాకు తిరిగి వచ్చిన ఆమె రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసింది
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ఇంజినీర్ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. తాను విద్యనభ్యసించిన ఇంజినీరింగ్ కాలేజ్లోనే ఆయన కూడా చదివారని తెలుసుకుని ఈ మేరకు స్పందించారు. రైల్వే మ�
ఢిల్లీ ,జూన్ 20: రైల్వే స్టేషన్లలో ప్రజలకువైఫైసౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చే బాధ్యతను రైల్ టెల్ కు రైల్వే శాఖ అప్పగించింది. డిజిటల్ సౌకర్యాల కల్పనకు రైల్వే ప్లాట్ఫామ్ను వేదికగా చేయాలన్న లక్ష్యంతో ఈ వ్
పట్టాలెక్కనున్న శతాబ్ది, దురంతో ట్రైన్లు | దేశంలో రెండోదశ వ్యాప్తితో పెద్ద ఎత్తున రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో నిలిపివేసిన సర్వీసులను మళ్లీ రైల్వేశాఖ పట్టాలెక్కి
ఒడిశా నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ : పీయూష్ గోయల్ | కొవిడ్ రోగుల కోసం 30.86 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ)తో ఎక్స్ప్రెస్ ఒడిశా నుంచి ఢిల్లీకి బయలుదేరిందని రైల్వేశాఖ మం
ఒడిశా నుంచి ఢిల్లీకి | ఒడిశాలోని అన్గుల్ నుంచి దేశరాజధాని ఢిల్లీలోని కొవిడ్ రోగులకు కోసం 30.86 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్తో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ బయల్దేరినట్లు కేంద్ర రైల్వేశాఖ మం�
కేంద్ర రైల్వే శాఖ మంత్రి | కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ తొలి డోసు కోవిడ్ టీకా తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన ఈ టీకా వేయించుకున్నారు.