ఉత్తర కొరియా అన్నంత పని చేసింది. దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను పేల్చేసింది. దక్షిణ కొరియా సైన్యం మంగళవారం ఈ విషయం వెల్లడించింది. ఉత్తర కొరియా చర్యతో ఇరు దేశాల మధ్య ఉ�
బుల్డోజర్ కూల్చివేతలపై మార్గదర్శకాలను జారీ చేస్తామని సుప్రీంకోర్టు మంగళవారం చెప్పింది. ఏదో ఓ మతానికి కాకుండా ప్రజలందరికీ వర్తించే విధంగా ఈ మార్గదర్శకాలు ఉంటాయని తెలిపింది. ఓ వ్యక్తి ఏదైనా కేసులో నింద
ఖమ్మం, వరంగల్ జిల్లా మీదుగా దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఏర్పాటు చేయనున్న రైలు మార్గాల్లోని అలైన్మెంట్లో మార్పులు చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కు�
కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నాయకుడు. దేశంలోనే రాష్ర్టాన్ని నంబర్ వన్గా నిలిపేందుకు కృషి చేస్తున్నారు. ఆరు దశాబ్దాల్లో చేయలేని అభివృద్ధిని ఎనిమిదేండ్లలో చేసి చూపించారు..” అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాద�
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అని, మరికొన్ని రోజుల్లో పూర్తి చేసుకొని ఉమ్మడి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్
నిజాంపాలన నాటికే ప్రతిపాదనలో ఉన్న బోధన్-బీదర్ రైల్వేలైన్ ప్రతిపాదన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రైల్వేలైన్ను నాటి పాలకులు పట్టించుకోలేదు.
ఉమ్మడి జిల్లాకు ఎంతో ఉపయుక్తంగా ఉండే కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు ముందుకు సాగడం లేదు. ఈ రైల్వేలైన్ పొడవు 151.34 కిలోమీటర్లు అయినా.. ఇప్పటివరకు 42.6 కిలోమీటర్లు దాటలేదు.
Minister KTR | కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మంత్రి కేటీఆర్ రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు లేఖ రాశారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు ప్రతీ బడ్జెట్లో జరిగిన తీవ్రమైన అన్�
దేశ సర్వముఖాభివృద్ధి కోసం 1950లో ‘పంచ’వర్ష ప్రణాళికలను తీసుకొచ్చారు. కానీ జాతి సంపదను కార్పొరేట్లకు, తన అనుయాయులకు దోచి పెట్టేందుకు నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘పంచే’వర్ష ప్రణాళికకు పరోక్షంగా శ్రీ