బోధన్ పట్టణంలో రోజురోజుకూ ట్రాఫిక్ కష్టాలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రయాణికుల కోసం రైళ్లను నడపడంలో అలసత్వం చూపించే రైల్వేశాఖ.. ఈ ప్రాంత ప్రజలను ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేయడంలో మాత్రం ప్రతాపాన్ని చూపి
Woman's Body In Suitcase | రైల్వే వంతెన సమీపంలో ట్రావెల్ బ్యాగ్లో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని సూట్కేస్లో కుక్క
BTech student | ఘట్కేసర్ రైల్వే వంతెన పై( Railway bridge) నుంచి దూకి బీటెక్ విద్యార్థిని( BTech student) ఆత్మయత్నానికి(Committed suicide) పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ (Ghatkesar) మండల పరిధి అవుశాపూర్ సమీపంలోని వీబీఐటీ కళ
జమ్ము-కశ్మీర్కు కొత్త అందాలు తెచ్చిపెట్టే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెన రాకపోకలకు సిద్ధమైంది. ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో దీనిపై ఆదివారం ఒక రైలు ఇంజన్ను నడిపి తొలి ట్రయల్ రన్న�
ఆదిలాబాద్లో రైల్వే వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద నిర్మిస్తుండగా.. కేసీఆర్ సర్కారు ఇప్పటికే రూ.57.71 కోట్లు మంజూరు చేసింది. మాజీ మంత్రి జోగు రామన్న వ
సామాన్య ప్రజలు ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను రద్దుచేయడం, ఎక్స్ప్రెస్ రైళ్లలో అన్ రిజర్వ్డ్ బోగీల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల స్లీపర్ క్లోచ్లలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బోగీలలో కెపాసిటీకి మించ�
మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో 22 మంది మరణించారు. ఈ ఘటన బుధవారం సైరాంగ్ ప్రాంతంలో చోటుచేసుకున్నది. రోజువారీలాగే కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు.
Mizoram: నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కూలిన ఘటనలో 17 మంది మృతిచెందారు. మిజోరం రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద మరో 30 మంది ఉంటారని భావిస్తున్నారు. సాయిరంగ్ వద్ద ఉన్న కురంగ్ నదిపై బ్రిడ్జ్ను
Iron Pillar | కర్ణాటక (Karnataka) రాష్ట్రం హుబ్బలి (Hubballi)లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన ఓ ఐరన్ రాడ్ (Iron Pillar Collapses) ఒక్కసారిగా రద్దీ రోడ్డుపై కూలింది.
Crime News | ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ వద్ద రైల్వే వంతెనపై సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు యువకులను డెహ్రాడూన్-ఢిల్లీ శతాబ్ధి ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం పిల్లోనిగూడ వద్ద రైల్వే లైన్ తెరిపించాలని, జూకల్ వద్ద అండర్ పాస్ నిర్మించాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ ఎంపీ రంజిత్
వికారాబాద్ పాంత్ర ప్రజలు హైదరాబాద్కు వెళ్లాలంటే నిత్యం బ్రిడ్జిపై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 80 ఏండ్ల క్రితం నిర్మించిన రైల్వే బ్రిడ్జి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నది. ప్రతి దినం వాహనాల సంఖ�
కాజీపేట ఫాతిమానగర్లో చేపట్టిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాజీవ్గాంధీహ్మనంతు, గ్రేటర్ వరంగల్ మున్సి
Chenab Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను జమ్మూకశ్మీర్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలోని రియాసీ జిల్లాలో చీనాబ్ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. ఆ రైల్వే బ్రిడ్జ్కు చెందిన
కౌరి: ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ సోమవారంతో కీలకమైన ఆర్క్ నిర్మాణం పూర్తి చేసుకుంది. జమ్ముకశ్మీర్లో చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. ఆర్క్ పూర్తవడం